BREAKING
మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు
www.ntodaynews.com

ద్రావిడ విశ్వవిద్యాలయం నిధి అధికారి (ఇన్‌చార్జ్) నియామకం

ఆంధ్రప్రదేశ్
/ చిత్తూరు
Reporter
M. రాజశేఖర్ కుప్పం రూరల్ రిపోర్టర్
24 Apr, 2026 - 05:45 PM
115 వీక్షణలు

ద్రావిడ విశ్వవిద్యాలయం తెలుగు విభాగాధిపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ వేలం పళని ని, నిధి అధికారి (ఇన్‌చార్జ్)గా నియమించారు. 

ద్రావిడ విశ్వవిద్యాలయం తెలుగు విభాగాధిపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ వేలం పళని ని, నిధి అధికారి (ఇన్‌చార్జ్)గా నియమించారు. ఈ నియామక ఉత్తర్వును విశ్వవిద్యాలయ గౌరవ ఉపకులపతి ఆచార్య ఎల్.సి. మల్లయ్య అందజేశారు.

ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య వి. కిరణ్‌కుమార్ పాల్గొన్నారు. నియామక ఉత్తర్వును స్వీకరించిన డాక్టర్ వేలం పళని, నిధి అధికారిగా తన బాధ్యతలను సంపూర్ణ నిజాయితీతో మరియు కర్తవ్యనిష్ఠతో నిర్వహిస్తానని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ ఆచార్యులు మరియు బోధనేతర సిబ్బంది అందరూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. 

డా. పి ఎస్ గణేష్ మూర్తి  సంబంధ అధికారి ,

ద్రావిడ విశ్వవిద్యాలయం,

కుప్పం.