BREAKING
పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి
www.ntodaynews.com

ద్రావిడ విశ్వవిద్యాలయం నిధి అధికారి (ఇన్‌చార్జ్) నియామకం

ఆంధ్రప్రదేశ్
/ చిత్తూరు
Reporter
M. రాజశేఖర్ కుప్పం రూరల్ రిపోర్టర్
24 Apr, 2026 - 05:45 PM
136 వీక్షణలు

ద్రావిడ విశ్వవిద్యాలయం తెలుగు విభాగాధిపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ వేలం పళని ని, నిధి అధికారి (ఇన్‌చార్జ్)గా నియమించారు. 

ద్రావిడ విశ్వవిద్యాలయం తెలుగు విభాగాధిపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ వేలం పళని ని, నిధి అధికారి (ఇన్‌చార్జ్)గా నియమించారు. ఈ నియామక ఉత్తర్వును విశ్వవిద్యాలయ గౌరవ ఉపకులపతి ఆచార్య ఎల్.సి. మల్లయ్య అందజేశారు.

ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య వి. కిరణ్‌కుమార్ పాల్గొన్నారు. నియామక ఉత్తర్వును స్వీకరించిన డాక్టర్ వేలం పళని, నిధి అధికారిగా తన బాధ్యతలను సంపూర్ణ నిజాయితీతో మరియు కర్తవ్యనిష్ఠతో నిర్వహిస్తానని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ ఆచార్యులు మరియు బోధనేతర సిబ్బంది అందరూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. 

డా. పి ఎస్ గణేష్ మూర్తి  సంబంధ అధికారి ,

ద్రావిడ విశ్వవిద్యాలయం,

కుప్పం.