BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

డ్రోన్ కెమెరాలతో అక్రమాలపై పెనమలూరు పోలీసుల కఠిన నిఘా

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Mar, 2026 - 10:21 PM
99 వీక్షణలు

డ్రోన్ కెమెరాలతో అక్రమాలపై పెనమలూరు పోలీసుల కఠిన నిఘా

పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చట్ట విరుద్ధ కార్యకలాపాలపై పోలీసులు నిఘాను మరింత కట్టుదిట్టం చేశారు. వణుకూరు, వైకుంఠపురం ప్రాంతాల్లో కోడిపందాలు, పేకాట వంటి అక్రమాలు జరిగే అవకాశమున్న ప్రదేశాలను ముందస్తుగా గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టారు.

జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు, గన్నవరం డిఎస్పీ శ్రీనివాసరావు, పెనమలూరు ఇన్స్పెక్టర్ వెంకటరమణ పర్యవేక్షణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో డ్రోన్ కెమెరాల సహాయంతో అనుమానాస్పద ప్రాంతాలను గగనతలం నుండి పరిశీలిస్తూ పోలీసులు నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు.

అక్రమ కార్యకలాపాలు ఎక్కడైనా జరిగే అవకాశమున్న ప్రాంతాల్లో ముందస్తుగా కట్టడి చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు చట్ట విరుద్ధ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని, అనుమానాస్పద విషయాలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.