ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు. ఒకరు మృతి,...
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు. ఒకరు మృతి,...
అన్నమయ్య జిల్లా.
మదనపల్లి.
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు.
ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం
మదనపల్లి -సిటిఎం రోడ్డులోని తట్టివారిపల్లె సమీపంలో ఆదివారం తెల్లవారి జరిగిన ఘటన.
సిటిఎంలో జరిగిన ఓ వివాహ కార్యక్రమానికి వెళ్లి తిరిగి వ్యతిరేక దిశలో మదనపల్లెకు వస్తున్న ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనడంతో ప్రమాదం.
మృతుడు మదనపల్లె పట్టణంలోని కొత్త ఇండ్లకు చెందిన నరసింహులు(60) గా గుర్తింపు.
తీవ్ర గాయాలైన మృతుడి భార్య వంకాయల లక్ష్మి మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలింపు.
కేసు నమోదు చేసి విచారిస్తున్న మదనపల్లె తాలూకా ఎస్సై రామకృష్ణారెడ్డి.