BREAKING
కలెక్టర్ సారు మీరే మాకు న్యాయం చేయండి.. ఎన్ టుడే న్యూస్ ఎఫెక్ట్ : చిట్యాలలో కదిలిన యంత్రాంగం.. తిరువూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో హైడ్రామా.. ఆర్‌డీఓకు ఫిర్యాదు బాధితులకు తక్షణ న్యాయమే లక్ష్యం.. ​నిర్ణీత గడువులోగా సి.ఎం.ఆర్ లక్ష్యాలను పూర్తి చేయాలి మేడ్చల్ జిల్లాలో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ ఎంఆర్వో పట్టుబాటు..! పేదల ఇంటికే పింఛన్లు.. ఏపీలోనే అత్యధిక సామాజిక భద్రత ఏపీకి రెండు రోజులు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక తాతకుంట్ల గ్రామంలో యువకుడు ఉరివేసుకుని మృతి పీడీఎస్ రేషన్ బియ్యం అక్రమ రవాణాపై అధికారుల కఠిన హెచ్చరిక కలెక్టర్ సారు మీరే మాకు న్యాయం చేయండి.. ఎన్ టుడే న్యూస్ ఎఫెక్ట్ : చిట్యాలలో కదిలిన యంత్రాంగం.. తిరువూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో హైడ్రామా.. ఆర్‌డీఓకు ఫిర్యాదు బాధితులకు తక్షణ న్యాయమే లక్ష్యం.. ​నిర్ణీత గడువులోగా సి.ఎం.ఆర్ లక్ష్యాలను పూర్తి చేయాలి మేడ్చల్ జిల్లాలో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ ఎంఆర్వో పట్టుబాటు..! పేదల ఇంటికే పింఛన్లు.. ఏపీలోనే అత్యధిక సామాజిక భద్రత ఏపీకి రెండు రోజులు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక తాతకుంట్ల గ్రామంలో యువకుడు ఉరివేసుకుని మృతి పీడీఎస్ రేషన్ బియ్యం అక్రమ రవాణాపై అధికారుల కఠిన హెచ్చరిక
www.ntodaynews.com

గొర్రెల కాపరులను ఆదుకోవాలని డిమాండ్

తెలంగాణ
05 Mar, 2026 - 09:15 AM
265 వీక్షణలు
తొక్కిసలాటలో 80 గొర్రెల మృతి.. గొర్రెల కాపరులను ఆదుకోవాలని డిమాండ్ NTODAY NEWS: నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున బనగానపల్లె మండలం నందవరం గ్రామంలోని ఏస్‌ఆర్‌బీసీ కాలువ సమీపంలో జరిగిన ఘటనలో సుమారు 80 గొర్రెలు తొక్కిసలాటలో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని కలిగించింది. నీరు తాగేందుకు వెళ్లిన సమయంలో గొర్రెలు ఒక్కదాని మీద ఒకటి పడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. బేతంచర్ల మండలం బుగ్గాన్నిపల్లె గ్రామానికి చెందిన బక్క నాగేష్, పర్లపాటి శేఖర్, మల్లికార్జున, ఆంజనేయులు మరియు ఇతర గొర్రెల కాపరుల గొర్రెలు ఈ ఘటనలో మృతి చెందాయి. జీవనోపాధి కోసం ఇతర గ్రామాలకు వచ్చి గొర్రెల పెంపకంతో జీవనం సాగిస్తున్న ఈ రైతులకు ఇది భారీ నష్టం కలిగించింది. ఈ ఘటనపై బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శివకృష్ణ యాదవ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన గొర్రెలను ఒక విపత్తుగా గుర్తించి జిల్లా కలెక్టర్ వెంటనే బాధిత గొర్రెల కాపరులను ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం ప్రకటించి వారికి ఆర్థిక సహాయం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే స్థానిక అధికారులు బాధితులను కలుసుకుని వారికి మనోధైర్యం కల్పించాలని సూచించారు. ఘటన అనంతరం గొర్రెల కాపరులతో ఫోన్‌లో మాట్లాడి వారికి ధైర్యం చెప్పినట్లు శివకృష్ణ యాదవ్ తెలిపారు. #Banaganapalle #Nandavaram #ShepherdsLoss #LivestockLoss #ShivakrishnaYadav #AndhraPradeshNews #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube