BREAKING
యోగాంధ్ర కార్యక్రమాల విజయవంత నిర్వహణకు శ్రీశైలం దేవస్థానం ప్రణాళిక బీటెక్ విద్యార్థి కిడ్నాప్ కలకలం.. చివరకు పల్నాడు జిల్లా నరసరావుపేటలో భారీ చోరీ. హోంమంత్రిపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం తగదు: ఆగివున్న లారీని ఢీకొట్టిన మినీ బస్సు .. ఒకరు మృతి, 13 మందికి గాయాలు! మార్కాపురంలో రేషన్ బియ్యం మాఫియాకు భారీ షాక్.. 1922 కేజీల బియ్యం సీజ్! అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు.... ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లు.. రహదారి ప్రమాదాల నివారణకు నూజివీడు పోలీసుల ప్రత్యేక చర్య పుంగనూరులో తల్లిపై కుమారుడి కర్రలతో దాడి పల్లె నిద్రలో ప్రజలతో మమేకమైన ఆగిరిపల్లి పోలీసులు యోగాంధ్ర కార్యక్రమాల విజయవంత నిర్వహణకు శ్రీశైలం దేవస్థానం ప్రణాళిక బీటెక్ విద్యార్థి కిడ్నాప్ కలకలం.. చివరకు పల్నాడు జిల్లా నరసరావుపేటలో భారీ చోరీ. హోంమంత్రిపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం తగదు: ఆగివున్న లారీని ఢీకొట్టిన మినీ బస్సు .. ఒకరు మృతి, 13 మందికి గాయాలు! మార్కాపురంలో రేషన్ బియ్యం మాఫియాకు భారీ షాక్.. 1922 కేజీల బియ్యం సీజ్! అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు.... ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లు.. రహదారి ప్రమాదాల నివారణకు నూజివీడు పోలీసుల ప్రత్యేక చర్య పుంగనూరులో తల్లిపై కుమారుడి కర్రలతో దాడి పల్లె నిద్రలో ప్రజలతో మమేకమైన ఆగిరిపల్లి పోలీసులు
www.ntodaynews.com

కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

తెలంగాణ
05 Jan, 2026 - 07:14 PM
280 వీక్షణలు

కళ్యాణలక్ష్మి – షాదీ ముబారక్ – సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

NTODAY NEWS: మెట్‌పల్లి  -కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేత మెట్‌పల్లి పట్టణంలోని విధిత్ రెడ్డి గార్డెన్స్‌లో మెట్‌పల్లి పట్టణం, మెట్‌పల్లి మండలానికి చెందిన 72 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద మొత్తం రూ.72,08,352 (డెబ్బై రెండు లక్షల ఎనిమిది వేల మూడు వందల యాభై రెండు రూపాయలు) విలువైన చెక్కులను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పంపిణీ చేశారు. అదేవిధంగా ఇబ్రహీంపట్నం, మెట్‌పల్లి మండలం మరియు మెట్‌పల్లి పట్టణానికి చెందిన 56 మంది లబ్ధిదారులకు రూ.14,88,000 (పద్నాలుగు లక్షల ఎనభై ఎనిమిది వేల రూపాయలు) విలువైన 56 సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) చెక్కులను కూడా అందజేశారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలు: ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పులు తీసుకువచ్చాయని తెలిపారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు హామీలు ఇచ్చి వాటిని అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube