BREAKING
ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం
www.ntodaynews.com

ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

తెలంగాణ
26 Jun, 2025 - 09:47 AM
128 వీక్షణలు
రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు యాదాద్రి భువనగిరి జిల్లా,రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు, రెండు గంటల పాటు అన్ని సమస్యల్ని క్షుణ్ణంగా తెలుసుకున్న జిల్లా కలెక్టర్ రోగులతో, ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఆసుపత్రి నిర్వహణపై కలెక్టర్ తీవ్ర అసహనం కలెక్టరు ఉండగానే పాము కరచి వచ్చిన వృద్దురాలు, వైద్య సదుపాయం లేదని నల్లగొండకు పంపిన వైద్యులు మార్గ మధ్యలోనే మరణించిన మహిళ. ఆసుపత్రి సమస్యపై కలెక్టర్ కు CPM నాయకుల వినతి డ్యూటీలో ఉన్నట్టు చూపిస్తూ ఐదుగురు డాక్టర్లు గైర్హాజరైన తీరుపై సీరియస్ అయిన కలెక్టర్. తాగడానికి మంచినీళ్లు లేక బయట నుండి నీళ్లు తెచ్చుకుంటుంటే ఏం చేస్తున్నారు. విధులు సక్రమంగా నిర్వహించని డాక్టర్లకు షోకాజు నోటీసులు ఇచ్చి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. డెంటల్ డాక్టర్ రాకున్నా రెగ్యులరగా వచ్చి వైద్యం చేస్తున్నట్లు రికార్డులో ఉండటం ఏంటని ప్రశ్నించారు. గతం కంటే కాన్పుల సంఖ్య ఎందుకు తగ్గిందని, దానికి గల కారణాలు ఏమిటని ఆరాతీశారు 15 మంది స్టాఫ్ నర్స్ లకు ఒకే కామన్ టాయిలెట్ ఉందని తెలిపిన స్టాఫ్ నర్సులు. సానిటేషన్ నిర్వహణ సరిగా లేకపోవడంతో ఏజన్సీ కాంట్రాక్టర్ కు ఫోన్ చేసి సీరియస్ అయిన కలెక్టర్. పేదలకు వైద్యం అందించే ఆసుపత్రీపై నిర్లక్ష్యంగా వ్యవహారిస్తే కఠిన చర్యలుంటాయాన్ని హెచ్చరిక. రోగులపట్ల ప్రేమాగా ఉండాలని, బయటికి మందులు రాయవద్దని, దురుసుగా మాట్లాడవద్దని స్టాఫ్ నర్సులకు సూచించారు. Follow us on Website Facebook Instagram YouTube