BREAKING
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం!
www.ntodaynews.com

ఎబిఏన్ రాధా కృష్ణ పై పోలీసులకు పిర్యాదు చేసిన పుంగనూరు వైసిపి నాయకులు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
09 Apr, 2026 - 04:17 PM
53 వీక్షణలు

ఎబిఏన్ రాధా కృష్ణ పై పోలీసులకు పిర్యాదు చేసిన పుంగనూరు వైసిపి నాయకులు

మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ.మిథున్ రెడ్డి ల సూచనలతో ఏ బి ఎన్ రాధా కృష్ణ పై పోలీసులకు పిర్యాదు..

పుంగనూరు పోలీస్ స్టేషన్ వద్ద పెద్ద ఎత్తున చేరుకొన్న వైఎస్సార్ సిపి నాయకులు..

మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, వైయస్సార్ పార్టీ నాయుకుల పై అనిచిత మాటలు పేపర్ రాతల పై పిర్యాదు..

రాధాకృష్ణ వ్యాఖ్యలకు బేషుర్ గా వైఎస్సార్ పార్టీ మహిళ నాయకులందరికి క్షమాపణ లు చెప్పాలి..

క్షమాపణ చెప్పని తరుణం లో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు నిరసనలు చేపడతారు.