www.ntodaynews.com
ఎబిఏన్ రాధా కృష్ణ పై పోలీసులకు పిర్యాదు చేసిన పుంగనూరు వైసిపి నాయకులు
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
ఎబిఏన్ రాధా కృష్ణ పై పోలీసులకు పిర్యాదు చేసిన పుంగనూరు వైసిపి నాయకులు
మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ.మిథున్ రెడ్డి ల సూచనలతో ఏ బి ఎన్ రాధా కృష్ణ పై పోలీసులకు పిర్యాదు..
పుంగనూరు పోలీస్ స్టేషన్ వద్ద పెద్ద ఎత్తున చేరుకొన్న వైఎస్సార్ సిపి నాయకులు..
మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, వైయస్సార్ పార్టీ నాయుకుల పై అనిచిత మాటలు పేపర్ రాతల పై పిర్యాదు..
రాధాకృష్ణ వ్యాఖ్యలకు బేషుర్ గా వైఎస్సార్ పార్టీ మహిళ నాయకులందరికి క్షమాపణ లు చెప్పాలి..
క్షమాపణ చెప్పని తరుణం లో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు నిరసనలు చేపడతారు.