BREAKING
జూన్ 1న ‘ప్రజావాణి’ రద్దు: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ.2,86,342 విలువైన చెక్కుల పంపిణీ ఏపీలో రాష్ట్రంలోని 11 నగరాలకు 750 ఎలక్ట్రిక్ బస్సులు లోకేశ్ ను రాజకీయంగా ఎదుర్కోలేకనే, జగన్ కొత్త కట్టుకథలు : ప్రత్తిపాటి స్థల వివాదంలో ఇరువర్గాలపై కేసు నమోదు ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ సిబ్బందికి ఘన సన్మానం చేసిన పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ బి.కృష్ణారావు సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్‌స్పెక్టర్ ఏసీబీ వలలో.. రూ.9 లక్షల లంచం డిమాండ్ కేసు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. ఆర్‌బీఐ కీలక కసరత్తు! కేంద్ర క్యాబినెట్‌లో భారీ మార్పులు..? నితీశ్‌కు ఛాన్స్, ఇద్దరు సీఎంలకు కేంద్ర పిలుపు! జూన్ 1న ‘ప్రజావాణి’ రద్దు: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ.2,86,342 విలువైన చెక్కుల పంపిణీ ఏపీలో రాష్ట్రంలోని 11 నగరాలకు 750 ఎలక్ట్రిక్ బస్సులు లోకేశ్ ను రాజకీయంగా ఎదుర్కోలేకనే, జగన్ కొత్త కట్టుకథలు : ప్రత్తిపాటి స్థల వివాదంలో ఇరువర్గాలపై కేసు నమోదు ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ సిబ్బందికి ఘన సన్మానం చేసిన పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ బి.కృష్ణారావు సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్‌స్పెక్టర్ ఏసీబీ వలలో.. రూ.9 లక్షల లంచం డిమాండ్ కేసు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. ఆర్‌బీఐ కీలక కసరత్తు! కేంద్ర క్యాబినెట్‌లో భారీ మార్పులు..? నితీశ్‌కు ఛాన్స్, ఇద్దరు సీఎంలకు కేంద్ర పిలుపు!
www.ntodaynews.com

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
30 May, 2026 - 09:54 PM
11 వీక్షణలు

తిరుమల సమాచారం 

 టికెట్స్ మరియు టోకెన్స్ లేని ఉచిత సర్వదర్శనం కోసం అన్ని కంపార్టుమెంట్స్ ఫుల్ అయ్యి వెలుపల ఉన్న Q లైన్ లో  శిలాతోరణం సర్కిల్ వరకు భక్తులు 

సర్వదర్శనం కోసం వైకుంఠంలోని కంపార్టుమెంట్స్ లలో వేచి ఉన్న భక్తులకు 15 నుంచి 20 గంటల సమయం పడుతుంది

 సర్వదర్శనం కోసం శిలాతోరణం Q లైన్ లో enter అవుతున్న భక్తులకు 20 నుంచి 24 గంటల సమయం పడుతుంది  

300 రూ..శీఘ్రదర్శనంకు 3 నుంచి 7 గంటల సమయం పడుతుంది  

 SSD/శ్రీవారి మెట్టు టోకెన్ ఉన్న భక్తులకు 3

6 నుంచి 10 గంటల సమయం పడుతుంది  

నిన్నటి రోజు స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 78,389

 నిన్నటి రోజు స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 45,283

నిన్నటి రోజు స్వామి వారి హుండీ ఆదాయం: 4.15 కోట్లు

నిన్నటి రోజు 4 లక్షల 7 వేలు లడ్డులు అమ్మకం జరిగింది 

నిన్నటి రోజు 2 లక్షల 94 వేల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు

నిన్నటి రోజు 3,556 మంది భక్తులు వైద్య సహాయం పొందారు 

ఓం నమో వేంకటేశాయ