BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
30 May, 2026 - 09:54 PM
27 వీక్షణలు

తిరుమల సమాచారం 

 టికెట్స్ మరియు టోకెన్స్ లేని ఉచిత సర్వదర్శనం కోసం అన్ని కంపార్టుమెంట్స్ ఫుల్ అయ్యి వెలుపల ఉన్న Q లైన్ లో  శిలాతోరణం సర్కిల్ వరకు భక్తులు 

సర్వదర్శనం కోసం వైకుంఠంలోని కంపార్టుమెంట్స్ లలో వేచి ఉన్న భక్తులకు 15 నుంచి 20 గంటల సమయం పడుతుంది

 సర్వదర్శనం కోసం శిలాతోరణం Q లైన్ లో enter అవుతున్న భక్తులకు 20 నుంచి 24 గంటల సమయం పడుతుంది  

300 రూ..శీఘ్రదర్శనంకు 3 నుంచి 7 గంటల సమయం పడుతుంది  

 SSD/శ్రీవారి మెట్టు టోకెన్ ఉన్న భక్తులకు 3

6 నుంచి 10 గంటల సమయం పడుతుంది  

నిన్నటి రోజు స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 78,389

 నిన్నటి రోజు స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 45,283

నిన్నటి రోజు స్వామి వారి హుండీ ఆదాయం: 4.15 కోట్లు

నిన్నటి రోజు 4 లక్షల 7 వేలు లడ్డులు అమ్మకం జరిగింది 

నిన్నటి రోజు 2 లక్షల 94 వేల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు

నిన్నటి రోజు 3,556 మంది భక్తులు వైద్య సహాయం పొందారు 

ఓం నమో వేంకటేశాయ