BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
30 May, 2026 - 09:54 PM
64 వీక్షణలు

తిరుమల సమాచారం 

 టికెట్స్ మరియు టోకెన్స్ లేని ఉచిత సర్వదర్శనం కోసం అన్ని కంపార్టుమెంట్స్ ఫుల్ అయ్యి వెలుపల ఉన్న Q లైన్ లో  శిలాతోరణం సర్కిల్ వరకు భక్తులు 

సర్వదర్శనం కోసం వైకుంఠంలోని కంపార్టుమెంట్స్ లలో వేచి ఉన్న భక్తులకు 15 నుంచి 20 గంటల సమయం పడుతుంది

 సర్వదర్శనం కోసం శిలాతోరణం Q లైన్ లో enter అవుతున్న భక్తులకు 20 నుంచి 24 గంటల సమయం పడుతుంది  

300 రూ..శీఘ్రదర్శనంకు 3 నుంచి 7 గంటల సమయం పడుతుంది  

 SSD/శ్రీవారి మెట్టు టోకెన్ ఉన్న భక్తులకు 3

6 నుంచి 10 గంటల సమయం పడుతుంది  

నిన్నటి రోజు స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 78,389

 నిన్నటి రోజు స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 45,283

నిన్నటి రోజు స్వామి వారి హుండీ ఆదాయం: 4.15 కోట్లు

నిన్నటి రోజు 4 లక్షల 7 వేలు లడ్డులు అమ్మకం జరిగింది 

నిన్నటి రోజు 2 లక్షల 94 వేల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు

నిన్నటి రోజు 3,556 మంది భక్తులు వైద్య సహాయం పొందారు 

ఓం నమో వేంకటేశాయ