BREAKING
శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి వెండి చీరతో అలంకరణ 29 గండి అంజన్న ఉత్సవాలపై ట్రాఫిక్ ఆంక్షలు బస్సు డ్రైవర్ కు జరిమానా పులివెందులలో 10 లీటర్ల నాటుసారా స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్ వెలమవారి పల్లె సచివాలయంను ఆకస్మిక తనిఖీ గుర్తుతెలియని వ్యక్తుల దాడి.. నగదు, బంగారు ఉంగరాలు అపహరణ బీటెక్ రవికి రాఖీ కట్టిన చెల్లమ్మ పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి వెండి చీరతో అలంకరణ 29 గండి అంజన్న ఉత్సవాలపై ట్రాఫిక్ ఆంక్షలు బస్సు డ్రైవర్ కు జరిమానా పులివెందులలో 10 లీటర్ల నాటుసారా స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్ వెలమవారి పల్లె సచివాలయంను ఆకస్మిక తనిఖీ గుర్తుతెలియని వ్యక్తుల దాడి.. నగదు, బంగారు ఉంగరాలు అపహరణ బీటెక్ రవికి రాఖీ కట్టిన చెల్లమ్మ పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు
www.ntodaynews.com

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
30 May, 2026 - 09:54 PM
98 వీక్షణలు

తిరుమల సమాచారం 

 టికెట్స్ మరియు టోకెన్స్ లేని ఉచిత సర్వదర్శనం కోసం అన్ని కంపార్టుమెంట్స్ ఫుల్ అయ్యి వెలుపల ఉన్న Q లైన్ లో  శిలాతోరణం సర్కిల్ వరకు భక్తులు 

సర్వదర్శనం కోసం వైకుంఠంలోని కంపార్టుమెంట్స్ లలో వేచి ఉన్న భక్తులకు 15 నుంచి 20 గంటల సమయం పడుతుంది

 సర్వదర్శనం కోసం శిలాతోరణం Q లైన్ లో enter అవుతున్న భక్తులకు 20 నుంచి 24 గంటల సమయం పడుతుంది  

300 రూ..శీఘ్రదర్శనంకు 3 నుంచి 7 గంటల సమయం పడుతుంది  

 SSD/శ్రీవారి మెట్టు టోకెన్ ఉన్న భక్తులకు 3

6 నుంచి 10 గంటల సమయం పడుతుంది  

నిన్నటి రోజు స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 78,389

 నిన్నటి రోజు స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 45,283

నిన్నటి రోజు స్వామి వారి హుండీ ఆదాయం: 4.15 కోట్లు

నిన్నటి రోజు 4 లక్షల 7 వేలు లడ్డులు అమ్మకం జరిగింది 

నిన్నటి రోజు 2 లక్షల 94 వేల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు

నిన్నటి రోజు 3,556 మంది భక్తులు వైద్య సహాయం పొందారు 

ఓం నమో వేంకటేశాయ