www.ntodaynews.com
మీడియా ప్రతినిధులపై దాడి చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
మీడియా ప్రతినిధులపై దాడి చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. Apwjf సంఘం డిమాండ్
అన్నమయ్య జిల్లా
పుంగనూరు
పుంగనూరు పట్టణంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ సంఘం ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద తిరుపతి నగరంలో మీడియా ప్రతినిధులపై దాడిని ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు
మీడియా ప్రతినిధులపై దాడి చేసిన వారిని చట్ట ప్రకారం శిక్షించాలని పుంగనూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బరాయుడుకు వినతిపత్రం సమర్పించారు
ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ తల్లా శ్రీనివాస్, మాట్లాడుతూ జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తేవాలని జర్నలిస్టులపై దాడి చేసిన వారిపై వెంటనే చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని కోరారు
ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ సంఘం సభ్యులు పాల్గొన్నారు.