BREAKING
మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
www.ntodaynews.com

తెలంగాణలో త్వరలో ఇళ్లకు స్మార్ట్ ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Jul, 2026 - 12:03 AM
54 వీక్షణలు

తెలంగాణలో త్వరలో ఇళ్లకు స్మార్ట్ ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు

తెలంగాణలో గృహ విద్యుత్ వినియోగదారుల కోసం స్మార్ట్ ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్ల ఏర్పాటు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ భారీ ప్రాజెక్టు కోసం సుమారు రూ.25,006 కోట్ల వ్యయంతో రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం పంపింది.

కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే టెండర్ల ప్రక్రియ చేపట్టి, దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా గృహాలకు స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

ఈ మీటర్ల ద్వారా వినియోగదారులు ముందుగానే విద్యుత్ రీచార్జ్ చేసుకుని వినియోగించుకునే అవకాశం ఉంటుంది. అలాగే విద్యుత్ వినియోగాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు బిల్లింగ్‌లో పారదర్శకత పెరగడం, విద్యుత్ నష్టాలు తగ్గడం వంటి ప్రయోజనాలు కలుగుతాయని అధికారులు భావిస్తున్నారు. కేంద్రం నుంచి అధికారిక ఆమోదం వచ్చిన తర్వాత అమలు షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది.