www.ntodaynews.com
పుంగనూరు టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం.. రోడ్డు ప్రమాదంలో మృతి..
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
పుంగనూరు టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం.. రోడ్డు ప్రమాదంలో మృతి..
అన్నమయ్య జిల్లా:
పుంగనూరు టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం..
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ దేవేంద్ర 32.సం.
నిన్న మదనపల్లె తాలూకా పోలీస్ స్టేషన్లో ముగ్గురిపై పిర్యాదు చేసిన మృతుడు దేవేంద్ర..
ఓ భూ వివాదంలో నిన్న రాత్రి దేవేంద్ర ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు..
నిన్న రాత్రి డ్యూటీ నిమిత్తం చిత్తూరు కు బయలుదేరిన కానిస్టేబుల్ దేవేంద్ర..
టోల్ ప్లాజా వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడిక్కడే మృతి..
దేవేంద్ర మృతి పట్ల పలు అనుమానాలు..
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు..
పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది..