BREAKING
వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి
Date of Publish : 15 July 2026, 12:11 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

పుంగనూరు టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం.. రోడ్డు ప్రమాదంలో మృతి..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
15 Jul, 2026 - 12:11 AM
80 వీక్షణలు

పుంగనూరు టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం.. రోడ్డు ప్రమాదంలో మృతి..

అన్నమయ్య జిల్లా:

పుంగనూరు టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం..

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ దేవేంద్ర 32.సం.

నిన్న మదనపల్లె తాలూకా పోలీస్ స్టేషన్లో ముగ్గురిపై పిర్యాదు చేసిన మృతుడు దేవేంద్ర..

ఓ భూ వివాదంలో నిన్న రాత్రి దేవేంద్ర ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు..

నిన్న రాత్రి డ్యూటీ నిమిత్తం చిత్తూరు కు బయలుదేరిన కానిస్టేబుల్ దేవేంద్ర..

టోల్ ప్లాజా వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడిక్కడే మృతి..

దేవేంద్ర మృతి పట్ల పలు అనుమానాలు..

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు..

పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది..