BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

ఎంపీపీ పాఠశాలలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర చికిత్స శిబిరము

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
22 Mar, 2026 - 07:17 PM
81 వీక్షణలు

ఎంపీపీ పాఠశాలలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర చికిత్స శిబిరము

మండలం పెద్ద ఉప్పరపల్లి గ్రామం నందు ఎంపీపీ పాఠశాలలో రోటరీ క్లబ్, మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర అరవింద్ తిరుపతి కంటి ఆసుపత్రి వారిచే ఉచిత నేత్ర చికిత్స శిబిరము నిర్వహించడం జరిగినది శిబిరిమునందు నాలుగు పంచాయతీల ప్రజలు పేటూరి గ్రామపంచాయతీ అన్నమ్మ గారి పల్లె పంచాయతీ ఆవులుపల్లి పంచాయతీ పెద్ద ఉప్పరపల్లి పంచాయతీ ప్రజలు దాదాపు 100 మంది వరకు పాల్గొనడం జరిగింది. అందులో ఆపరేషన్ కు 30 మందిని సెలెక్ట్ చేసి తిరుపతి అరవింద్ హాస్పిటల్ కి పంపడం జరిగినది వీరిని ఈరోజే హాస్పిటల్ తీసుకొని వెళ్లి నేత్ర చికిత్సలు జరిపి రెండు రోజుల తర్వాత తీసుకొని మళ్ళీ ఉప్పరపల్లి నందు వదలడంజరుగుతుంది. ఈ కార్యక్రమంలో అరవింద్ హాస్పిటల్స్ సిబ్బంది 16 మంది అనేక పరీక్షలు నిర్వహించి ఆపరేషన్కు సెలెక్ట్ చేయడం  జరిగింది.ఈ కార్యక్రమంలో  రోటరీ క్లబ్ అధ్యక్షులు నాన బాల గణేష్ ,కార్యదర్శి రాజారెడ్డి, డాక్టర్ ప్రభాకర్, వేణుగోపాల రాజు, నక్క వేణుగోపాల్,మానవతా స్వచ్చంద సేవా సంస్థ నుండి అధ్యక్షులు ఏసి నారాయణ రెడ్డి, కార్యదర్శి డాక్టర్ పూల ప్రభాకర్ కోశాధికారి నరసింహారెడ్డి, మార్లపల్లి హరినాథ్ రెడ్డి,సభ్యులు పాల్గొనడం జరిగింది అరవింద్ హాస్పిటల్ నుండి డాక్టర్ విద్యా, డాక్టర్ దినేష్ క్యాంప్ ఆర్గనైజర్ గౌరీ శంకర్ పాల్గొనడం జరిగింది.