BREAKING
చనుబండ విద్యార్థుల ఘనత.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు కలెక్టర్ సారు మీరే మాకు న్యాయం చేయండి.. ఎన్ టుడే న్యూస్ ఎఫెక్ట్ : చిట్యాలలో కదిలిన యంత్రాంగం.. తిరువూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో హైడ్రామా.. ఆర్‌డీఓకు ఫిర్యాదు బాధితులకు తక్షణ న్యాయమే లక్ష్యం.. ​నిర్ణీత గడువులోగా సి.ఎం.ఆర్ లక్ష్యాలను పూర్తి చేయాలి మేడ్చల్ జిల్లాలో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ ఎంఆర్వో పట్టుబాటు..! పేదల ఇంటికే పింఛన్లు.. ఏపీలోనే అత్యధిక సామాజిక భద్రత ఏపీకి రెండు రోజులు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక తాతకుంట్ల గ్రామంలో యువకుడు ఉరివేసుకుని మృతి చనుబండ విద్యార్థుల ఘనత.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు కలెక్టర్ సారు మీరే మాకు న్యాయం చేయండి.. ఎన్ టుడే న్యూస్ ఎఫెక్ట్ : చిట్యాలలో కదిలిన యంత్రాంగం.. తిరువూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో హైడ్రామా.. ఆర్‌డీఓకు ఫిర్యాదు బాధితులకు తక్షణ న్యాయమే లక్ష్యం.. ​నిర్ణీత గడువులోగా సి.ఎం.ఆర్ లక్ష్యాలను పూర్తి చేయాలి మేడ్చల్ జిల్లాలో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ ఎంఆర్వో పట్టుబాటు..! పేదల ఇంటికే పింఛన్లు.. ఏపీలోనే అత్యధిక సామాజిక భద్రత ఏపీకి రెండు రోజులు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక తాతకుంట్ల గ్రామంలో యువకుడు ఉరివేసుకుని మృతి
www.ntodaynews.com

ఎంపీపీ పాఠశాలలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర చికిత్స శిబిరము

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
22 Mar, 2026 - 07:17 PM
43 వీక్షణలు

ఎంపీపీ పాఠశాలలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర చికిత్స శిబిరము

మండలం పెద్ద ఉప్పరపల్లి గ్రామం నందు ఎంపీపీ పాఠశాలలో రోటరీ క్లబ్, మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర అరవింద్ తిరుపతి కంటి ఆసుపత్రి వారిచే ఉచిత నేత్ర చికిత్స శిబిరము నిర్వహించడం జరిగినది శిబిరిమునందు నాలుగు పంచాయతీల ప్రజలు పేటూరి గ్రామపంచాయతీ అన్నమ్మ గారి పల్లె పంచాయతీ ఆవులుపల్లి పంచాయతీ పెద్ద ఉప్పరపల్లి పంచాయతీ ప్రజలు దాదాపు 100 మంది వరకు పాల్గొనడం జరిగింది. అందులో ఆపరేషన్ కు 30 మందిని సెలెక్ట్ చేసి తిరుపతి అరవింద్ హాస్పిటల్ కి పంపడం జరిగినది వీరిని ఈరోజే హాస్పిటల్ తీసుకొని వెళ్లి నేత్ర చికిత్సలు జరిపి రెండు రోజుల తర్వాత తీసుకొని మళ్ళీ ఉప్పరపల్లి నందు వదలడంజరుగుతుంది. ఈ కార్యక్రమంలో అరవింద్ హాస్పిటల్స్ సిబ్బంది 16 మంది అనేక పరీక్షలు నిర్వహించి ఆపరేషన్కు సెలెక్ట్ చేయడం  జరిగింది.ఈ కార్యక్రమంలో  రోటరీ క్లబ్ అధ్యక్షులు నాన బాల గణేష్ ,కార్యదర్శి రాజారెడ్డి, డాక్టర్ ప్రభాకర్, వేణుగోపాల రాజు, నక్క వేణుగోపాల్,మానవతా స్వచ్చంద సేవా సంస్థ నుండి అధ్యక్షులు ఏసి నారాయణ రెడ్డి, కార్యదర్శి డాక్టర్ పూల ప్రభాకర్ కోశాధికారి నరసింహారెడ్డి, మార్లపల్లి హరినాథ్ రెడ్డి,సభ్యులు పాల్గొనడం జరిగింది అరవింద్ హాస్పిటల్ నుండి డాక్టర్ విద్యా, డాక్టర్ దినేష్ క్యాంప్ ఆర్గనైజర్ గౌరీ శంకర్ పాల్గొనడం జరిగింది.