BREAKING
నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం..
Date of Publish : 22 March 2026, 07:17 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

ఎంపీపీ పాఠశాలలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర చికిత్స శిబిరము

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
22 Mar, 2026 - 07:17 PM
112 వీక్షణలు

ఎంపీపీ పాఠశాలలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర చికిత్స శిబిరము

మండలం పెద్ద ఉప్పరపల్లి గ్రామం నందు ఎంపీపీ పాఠశాలలో రోటరీ క్లబ్, మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర అరవింద్ తిరుపతి కంటి ఆసుపత్రి వారిచే ఉచిత నేత్ర చికిత్స శిబిరము నిర్వహించడం జరిగినది శిబిరిమునందు నాలుగు పంచాయతీల ప్రజలు పేటూరి గ్రామపంచాయతీ అన్నమ్మ గారి పల్లె పంచాయతీ ఆవులుపల్లి పంచాయతీ పెద్ద ఉప్పరపల్లి పంచాయతీ ప్రజలు దాదాపు 100 మంది వరకు పాల్గొనడం జరిగింది. అందులో ఆపరేషన్ కు 30 మందిని సెలెక్ట్ చేసి తిరుపతి అరవింద్ హాస్పిటల్ కి పంపడం జరిగినది వీరిని ఈరోజే హాస్పిటల్ తీసుకొని వెళ్లి నేత్ర చికిత్సలు జరిపి రెండు రోజుల తర్వాత తీసుకొని మళ్ళీ ఉప్పరపల్లి నందు వదలడంజరుగుతుంది. ఈ కార్యక్రమంలో అరవింద్ హాస్పిటల్స్ సిబ్బంది 16 మంది అనేక పరీక్షలు నిర్వహించి ఆపరేషన్కు సెలెక్ట్ చేయడం  జరిగింది.ఈ కార్యక్రమంలో  రోటరీ క్లబ్ అధ్యక్షులు నాన బాల గణేష్ ,కార్యదర్శి రాజారెడ్డి, డాక్టర్ ప్రభాకర్, వేణుగోపాల రాజు, నక్క వేణుగోపాల్,మానవతా స్వచ్చంద సేవా సంస్థ నుండి అధ్యక్షులు ఏసి నారాయణ రెడ్డి, కార్యదర్శి డాక్టర్ పూల ప్రభాకర్ కోశాధికారి నరసింహారెడ్డి, మార్లపల్లి హరినాథ్ రెడ్డి,సభ్యులు పాల్గొనడం జరిగింది అరవింద్ హాస్పిటల్ నుండి డాక్టర్ విద్యా, డాక్టర్ దినేష్ క్యాంప్ ఆర్గనైజర్ గౌరీ శంకర్ పాల్గొనడం జరిగింది.