BREAKING
శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న ఎన్.టి.ఆర్ జిల్లా కలెక్టర్ పండుగ వాతావరణాన్ని తలపించేలా ఈనెల 27, 28 తేదీలలో తెలుగుదేశం పార్టీ మహానాడు ప్రతి కుటుంబం నుండి ఒక పారిశ్రామిక వేత్త రావాలి కో ఆప్షన్ సభ్యురాలుగా ఎన్నికైన పాటి అరుణదేవి మాధవరెడ్డికి ఘన సన్మానం చిట్యాల వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం NTODAY NEWS చిట్యాల ఏకగ్రీవంగా చిట్యాల మున్సిపాలిటీ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక. పచ్చిరొట్ట పంటలతో భూమికి కొత్త ఊపు.. కీసర - ఘటకేసర్ రహదారిపై గాలి దుమారం బీభత్సం: విరిగిపడిన భారీ వృక్షాలు మే 31 వరకు శ్రీ కృష్ణ స్కిన్ కేర్ హాస్పిటల్‌లో ఉచిత ఓపీ వైద్య సేవలు సాయమ్మ ఈదయ్య కుటుంబ వృక్ష ఆత్మీయ సమ్మేళనం శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న ఎన్.టి.ఆర్ జిల్లా కలెక్టర్ పండుగ వాతావరణాన్ని తలపించేలా ఈనెల 27, 28 తేదీలలో తెలుగుదేశం పార్టీ మహానాడు ప్రతి కుటుంబం నుండి ఒక పారిశ్రామిక వేత్త రావాలి కో ఆప్షన్ సభ్యురాలుగా ఎన్నికైన పాటి అరుణదేవి మాధవరెడ్డికి ఘన సన్మానం చిట్యాల వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం NTODAY NEWS చిట్యాల ఏకగ్రీవంగా చిట్యాల మున్సిపాలిటీ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక. పచ్చిరొట్ట పంటలతో భూమికి కొత్త ఊపు.. కీసర - ఘటకేసర్ రహదారిపై గాలి దుమారం బీభత్సం: విరిగిపడిన భారీ వృక్షాలు మే 31 వరకు శ్రీ కృష్ణ స్కిన్ కేర్ హాస్పిటల్‌లో ఉచిత ఓపీ వైద్య సేవలు సాయమ్మ ఈదయ్య కుటుంబ వృక్ష ఆత్మీయ సమ్మేళనం
www.ntodaynews.com

శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న ఎన్.టి.ఆర్ జిల్లా కలెక్టర్

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
25 May, 2026 - 10:20 PM
10 వీక్షణలు

ఎన్.టి.ఆర్ జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మి శ గారు  ఇంద్రకీలాద్రి పై కొలువైన శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు.దర్శనం అనంతరం ఆలయ ఈవో వికె శీనా నాయక్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదములు అందజేశారు.

అనంతరం దేవస్థానం లో గల ప్రధమ చికిత్స కేంద్రంను జిల్లా కలెక్టర్ పరిశీలన చేశారు. వేసవి ఎండ నేపథ్యంలో భక్తులకు అందిస్తున్న వైద్యసదుపాయాలు గురించి వివరాలు తెలుసుకున్నారు. రోగుల వివరాల రిజిస్టర్ పరిశీలించారు. భక్తుల నిమిత్తం దేవస్థానం శివాలయం వైపు, ఘాట్ రోడ్ వైపు వేసవి తీవ్రత రీత్యా అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందించేలా అవసరమైన ఏర్పాటు చేయాలని ఈవో శీనా నాయక్ ను ఆదేశించారు.

రాజగోపురం వద్ద ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ బొర్రా రాధాకృష్ణ (గాంధీ ), ధర్మకర్తల మండలి సభ్యులతో కలెక్టర్ ముచ్చటించారు.అనంతరం మహామండపం వైపు నుండి ఆలయ ధర్మకర్తలు, అధికారులతో కలసి జిల్లా కలెక్టర్ పరిశీలన చేశారు.