BREAKING
ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ఒయాసిస్ సేవల్ని ప్రజలు గుర్తించాలి : ప్రత్తిపాటి ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ఒయాసిస్ సేవల్ని ప్రజలు గుర్తించాలి : ప్రత్తిపాటి
www.ntodaynews.com

శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న ఎన్.టి.ఆర్ జిల్లా కలెక్టర్

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
25 May, 2026 - 10:20 PM
23 వీక్షణలు

ఎన్.టి.ఆర్ జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మి శ గారు  ఇంద్రకీలాద్రి పై కొలువైన శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు.దర్శనం అనంతరం ఆలయ ఈవో వికె శీనా నాయక్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదములు అందజేశారు.

అనంతరం దేవస్థానం లో గల ప్రధమ చికిత్స కేంద్రంను జిల్లా కలెక్టర్ పరిశీలన చేశారు. వేసవి ఎండ నేపథ్యంలో భక్తులకు అందిస్తున్న వైద్యసదుపాయాలు గురించి వివరాలు తెలుసుకున్నారు. రోగుల వివరాల రిజిస్టర్ పరిశీలించారు. భక్తుల నిమిత్తం దేవస్థానం శివాలయం వైపు, ఘాట్ రోడ్ వైపు వేసవి తీవ్రత రీత్యా అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందించేలా అవసరమైన ఏర్పాటు చేయాలని ఈవో శీనా నాయక్ ను ఆదేశించారు.

రాజగోపురం వద్ద ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ బొర్రా రాధాకృష్ణ (గాంధీ ), ధర్మకర్తల మండలి సభ్యులతో కలెక్టర్ ముచ్చటించారు.అనంతరం మహామండపం వైపు నుండి ఆలయ ధర్మకర్తలు, అధికారులతో కలసి జిల్లా కలెక్టర్ పరిశీలన చేశారు.