BREAKING
ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ
www.ntodaynews.com

ఎన్డీఏ కూటమి నాయకత్వం రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
12 Jun, 2026 - 07:07 PM
10 వీక్షణలు

NTODAY NEWS రేణిగుంట, జూన్ 12:

ఎన్డీఏ కూటమి కార్యక్రమం అనంతరం రేణిగుంట విమానాశ్రయంలో పుంగనూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ చిరువేలు చిన్న రాయల్, రాష్ట్ర హస్తకళల కార్పొరేషన్ చైర్మన్ మరియు ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు శ్రీ పసుపులేటి హరిప్రసాద్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి N. Chandrababu Naidu, ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan, మంత్రి Nara Lokeshలకు మర్యాదపూర్వకంగా వీడ్కోలు పలికారు.

ఈ సందర్భంగా శ్రీ చిన్న రాయల్ మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, సుస్థిర పాలన లక్ష్యాలతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా విశేష ఆదరణ పొందుతున్నాయని పేర్కొన్నారు.

రాష్ట్ర పురోగతి, పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి అవకాశాల కల్పన మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలప్రదంగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను గ్రామస్థాయికి తీసుకెళ్లేందుకు జనసేన పార్టీ కార్యకర్తలు కృషి చేస్తారని తెలిపారు.