BREAKING
గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి: పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత నయరా ఎనర్జీ గుడ్ న్యూస్.. పెట్రోల్‌పై ₹5, డీజిల్‌పై ₹3 ధర తగ్గింపు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ సెక్రటరీ కె. కన్నబాబు ఆధార్ కార్డుతో రూ.3 లక్షల లోన్ అంటూ ప్రచారం. 'సర్' విధివిధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.. ప్రతి ఓటుపై నిఘా అవసరం: ప్రత్తిపాటి అనంతసాగరంలో SIR ప్రక్రియ మందగమనం.. 14 రోజులు గడువు, 20% నమోదు మాత్రమే శ్రీశైల దేవస్థానంలో పదవీ విరమణ చేసిన ఏడుగురు ఉద్యోగులకు ఘన సత్కారం గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి: పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత నయరా ఎనర్జీ గుడ్ న్యూస్.. పెట్రోల్‌పై ₹5, డీజిల్‌పై ₹3 ధర తగ్గింపు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ సెక్రటరీ కె. కన్నబాబు ఆధార్ కార్డుతో రూ.3 లక్షల లోన్ అంటూ ప్రచారం. 'సర్' విధివిధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.. ప్రతి ఓటుపై నిఘా అవసరం: ప్రత్తిపాటి అనంతసాగరంలో SIR ప్రక్రియ మందగమనం.. 14 రోజులు గడువు, 20% నమోదు మాత్రమే శ్రీశైల దేవస్థానంలో పదవీ విరమణ చేసిన ఏడుగురు ఉద్యోగులకు ఘన సత్కారం
www.ntodaynews.com

మురికి కాలువల గురించి పట్టించుకోని అధికారులు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
18 May, 2026 - 07:52 AM
53 వీక్షణలు

ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చిన వీధి లో మురికి కాలువల గురించి పట్టించుకోని అధికారులు

పుంగనూరు పట్టణం భగత్ సింగ్ కాలనీ లో నివసిస్తున్న మహిళల ఆవేదన

  •  మున్సిపల్ అధికారులు రాజకీయ నాయకులు
  •  35 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నామని మా బాధ ఎవరికి చెప్పుకోవాలి

పుంగనూరు పట్టణం భగత్ సింగ్ కాలనీ లో ప్రభుత్వ పాఠశాల అంగన్వాడి సెంటర్ కు మధ్యలో గల వీధిలో మురికి కాలువ లేక గత 35 సంవత్సరాలుగా బాధపడుతున్నామని మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్న ఎవరు పట్టించుకోవడంలేదని ఆ వీధిలో గల మహిళలు మీడియాకు తెలిపారు వారు సందర్భంగా మాట్లాడుతూ మా బాత్రూంలు, లెట్రిన్ల లో నుంచి మురికి నీరు వెళ్లేందుకు కాలువలు లేక పోవడంతో ఇంటి ముందే గుంతలు కొవ్వుకొని అందులో స్టోర్ అయిన మురికి నీరును దుర్వాసన వస్తున్న భదిస్తూ ఆ నీరును బకెట్ల ద్వారా పెద్ద కాలువ ఉన్న చోటుకు తీసుకువెళ్లి పోస్తున్నామని వారు బాధ వ్యక్తం చేస్తున్నారు సంవత్సరాలు గడిచిన ఏ పార్టీ అధికారంలో ఉన్న ఇంతవరకు మా బాధను మున్సిపల్ అధికారులు గానీ

రహదారులు మరియు భవనచన వనములశాఖ మదనపల్లె డివిజన్

భగత్ సింగ్ కాలనీ BHAGATH SINGH COLONY

రాజకీయ నాయకులు కానీ ఎవరు పట్టించుకోలేదని, ఎన్నికలు వస్తే ప్రతి ఒక్కరూ వచ్చి మీకు అవి చేస్తాం ఇవి చేస్తాం కాలువలు వేయిస్తాం అని చెబుతున్నారే తప్ప ఇంతవరకు మా వీధి సమస్యల గురించి పట్టించుకున్న పావన పోలేదని ఎన్నిసార్లు మున్సిపల్ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినప్పుడు మాత్రం వస్తాం చూస్తామని చెబుతున్నారని, కాలువలు నమస్య పరిష్కారాన్ని

తీర్చలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇల్లు టాక్స్ కడుతున్నాం నీళ్లు టాక్స్ కడుతున్నామని, మాకు న్యాయం చేయనప్పుడు, మా సమస్యలు తీర్చినప్పుడు, టాక్సులు ఎందుకు కట్టాలలి. రాజకీయ నాయకులకు ఓట్లు ఎందుకు వేయాలి. అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.