BREAKING
పర్వతాపురంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ద్రావిడ విశ్వవిద్యాయంలో డిప్లమా ఇన్ యోగా కోర్స్ పరీక్ష ప్రారంభం ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం చిట్యాల మార్కెట్ కమిటీలో ఘనంగా స్వాగత – వీడ్కోలు కార్యక్రమం పుంగనూరు MRO కార్యాలయం వద్ద నిరసన బీబీనగర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సంబరాలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన భువనగిరి మాజీ మార్కెట్ డైరెక్టర్ భువనగిరి సదానందం గౌడ్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ. తహసీల్దార్ కార్యాలయంలో సిమెంట్ బస్తాలు చోరీ చాట్రాయిలో మహిళల భద్రతపై అవగాహన సదస్సు పర్వతాపురంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ద్రావిడ విశ్వవిద్యాయంలో డిప్లమా ఇన్ యోగా కోర్స్ పరీక్ష ప్రారంభం ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం చిట్యాల మార్కెట్ కమిటీలో ఘనంగా స్వాగత – వీడ్కోలు కార్యక్రమం పుంగనూరు MRO కార్యాలయం వద్ద నిరసన బీబీనగర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సంబరాలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన భువనగిరి మాజీ మార్కెట్ డైరెక్టర్ భువనగిరి సదానందం గౌడ్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ. తహసీల్దార్ కార్యాలయంలో సిమెంట్ బస్తాలు చోరీ చాట్రాయిలో మహిళల భద్రతపై అవగాహన సదస్సు
www.ntodaynews.com

కదిరి కొండ చుట్టూ ఆక్రమణలను తొలగించాలి

తెలంగాణ
31 May, 2025 - 05:33 AM
285 వీక్షణలు
శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజవర్గంలోకదిరి కొండ చుట్టూ ఆక్రమణలను తొలగించి శ్రీ వారి భక్తులకు గిరి ప్రదక్షిణకు రహదారి ఏర్పాటు చెయ్యాలని కోరుకుంటూ కదిరి రెవెన్యూ అధికారికి విశ్వ హిందూ పరిషత్ తరుపున వినతిపత్రం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ప్రహ్లాద సమేత శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి కదిరి పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో కుమ్మర వాండ్లపల్లి గ్రామంలో కొండల లక్ష్మీ నరసింహ స్వామి వారు చెంచు లక్ష్మీ సమేతంగా వెలసారని అందుకే ఈ క్షేత్రానికి "ఖాద్రీ పురం" అనే పేరు వచ్చిందని భక్తులు విశ్వసిస్తారు.అందులో భాగంగానే శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి" జన్మించిన జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం రోజున పెద్దయెత్తున శ్రీవారి భక్తులు కదిరి కొండకు ఖాద్రీ కొండకి "గిరిప్రదక్షిణ" చేస్తున్నారు. కావున మీరు హిందువుల మనోభాలను పరిగణనలోకి తీసుకొని కదిరి కొండ చుట్టూ ఆక్రమణలను తొలగించాలని ఆక్రమణలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని , గిరిప్రదక్షిణకు అనుకూలంగా రహదారికి ఏర్పాటు చెయ్యాలని కోరుకుంటూ కదిరి రెవెన్యూ డివిజనల్ అధికారికి శ్రీ వారి భక్తుల తరపున మరియు "విశ్వహిందూ పరిషత్" సభ్యులు తరపున వినతిపత్రం అందించడం జరిగింది. Follow us on Website Facebook Instagram YouTube