BREAKING
శ్రీనివాస్ సెంటర్ టు సంజీవనగర్ గేట్ రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన ... మంత్రి ఎన్ఎండి ఫరూక్ రహదారి ఆక్రమణలపై మంత్రి ఎన్ఎండి ఫరూక్ సీరియస్ ముఖ్య కార్యకర్తలతో, నాయకులతో సమావేశం నిర్వహించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్ ​సరిపడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి ధాన్యాల కొనుగోలు ప్రక్రియలో కీలక మార్పులు చేసిన ప్రభుత్వం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు లోత్తునూరులో వడ్ల ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం పంచాయతీల్లోనూ 5% ఆస్తి పన్ను రాయితీ స్వచ్ఛ సర్వేక్షన్ - స్వచ్ఛ నంద్యాల -కలెక్టర్ రాజకుమారిగనియా జిల్లా కలెక్టర్ ను కలసిన పుంగనూరు జనసేన సీనియర్ నాయకుడు రాయల్ కుమార్... మార్కెట్ యార్డ్ స్థలం రైతులకు అంతా ఉపయోగకరంగా లేదు? శ్రీనివాస్ సెంటర్ టు సంజీవనగర్ గేట్ రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన ... మంత్రి ఎన్ఎండి ఫరూక్ రహదారి ఆక్రమణలపై మంత్రి ఎన్ఎండి ఫరూక్ సీరియస్ ముఖ్య కార్యకర్తలతో, నాయకులతో సమావేశం నిర్వహించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్ ​సరిపడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి ధాన్యాల కొనుగోలు ప్రక్రియలో కీలక మార్పులు చేసిన ప్రభుత్వం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు లోత్తునూరులో వడ్ల ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం పంచాయతీల్లోనూ 5% ఆస్తి పన్ను రాయితీ స్వచ్ఛ సర్వేక్షన్ - స్వచ్ఛ నంద్యాల -కలెక్టర్ రాజకుమారిగనియా జిల్లా కలెక్టర్ ను కలసిన పుంగనూరు జనసేన సీనియర్ నాయకుడు రాయల్ కుమార్... మార్కెట్ యార్డ్ స్థలం రైతులకు అంతా ఉపయోగకరంగా లేదు?
www.ntodaynews.com

చిన్ననాటి తోటి విద్యార్థినికి ఆర్థిక సాయం చేసిన స్నేహితులు

తెలంగాణ
29 Jun, 2025 - 05:54 AM
150 వీక్షణలు
చిన్ననాటి తోటి విద్యార్థినికి ఆర్థిక సాయం చేసిన స్నేహితులు NTODAY NEWS: హైదరాబాద్ యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలం, మేడిపల్లి గ్రామంలో ఉన్న జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల లో 1999--2000 సంవత్సరం 10వ తరగతి చదివిన తోటి విద్యార్థిని జల్లి అలివేల భర్త జల్లిసాయి కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా ఈ విషయం తెలుసుకున్న తోటి పూర్వ విద్యార్థులు ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ చైర్మన్ బి.కొమరయ్య ఆధ్వర్యంలో ఆదివారం రోజున తోటి పూర్వ విద్యార్థి అయిన జల్లి అలివేలకు 40 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ విధమైన ఆపద కలిగిన మన ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ తరపున సహాయం చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ తోటి విద్యార్థులు గుజ్జ నగేష్, ఎం. ఆనంద్, ఆర్.భాస్కర్ రెడ్డి, ఎం. శ్యామ్ గౌడ్, ఎం.సంజీవ, జి. బాబు, అలివేల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube