BREAKING
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు
www.ntodaynews.com

గీత కార్మికుల గొంతుక బొమ్మగోని ధర్మబిక్షం గౌడ్

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
26 Mar, 2026 - 07:32 PM
295 వీక్షణలు

గీత కార్మికుల గొంతుక  బొమ్మగోని ధర్మబిక్షం గౌడ్ 

చిట్యాల గౌడ సంఘం ఆధ్వర్యంలో నివాళులు

​చిట్యాల: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, నల్లగొండ మాజీ ఎంపీ, కల్లుగీత కార్మిక సంఘం వ్యవస్థాపక కార్యదర్శి కామ్రేడ్ బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్ 15వ వర్ధంతి గురువారం చిట్యాలలో ఘనంగా జరిగింది. చిట్యాల గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక కంఠమహేశ్వర స్వామి దేవాలయ కమ్యూనిటీ హాల్ ఆవరణలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు 

​ఈ సందర్భంగా గౌడ సంక్షేమ సంఘ నాయకులు మాట్లాడుతూ ధర్మభిక్షం గౌడ్ తన జీవితాంతం గీత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాడారని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.​ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు మారగోని రమేష్ గౌడ్, కోశాధికారి రేకులగడ్డ నరసింహ, పుల్లెంల కోటయ్య, దేశాగోని బాలరాజు, ఉపాధ్యక్షులు పంతంగి వెంకన్న గౌడ్, కాసుల సత్యనారాయణ గౌడ్, మేకల సురేష్ గౌడ్, కార్యవర్గ సభ్యులు కొంపెల్లి శ్రీనివాస్, పంతంగి కరుణాకర్, కాసుల శంకరయ్య, బొడ్డు శంకర్, కళ్లెం నరేందర్ తదితరులు పాల్గొన్నారు.