BREAKING
​అద్దె బస్సుల నిర్వహణ.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు- ఏసీపీ హెచ్చరిక రాంనూర్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం మెట్రిక్ టన్నులు టమాటా రావడంతో కనిష్ట ధర పలికింది కార్పొరేట్ల లాభాల కోసమే కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి బ్యాట్ ఈసీ మెంబర్‌గా పుల్లూరి సుధాకర్ ఏకగ్రీవ ఎన్నిక పది దొంగ బైక్‌లు పట్టివేత... కిలాడీ దొంగ అరెస్ట్.. తాత్కాలిక కండక్టర్, డ్రైవర్ల నియామకం ఉదయం 9గంటలు అయిన తెరుచుకొని ఆసుపత్రి తలుపు శ్రీ శ్రీ అది గురువు శంకరాచార్యులు జయంతి ప్రత్యేక పూజలు.. చల్లూరు క్రషర్ విషయంలో బీర్ల అయిలయ్యకు సంబంధం లేదు ​అద్దె బస్సుల నిర్వహణ.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు- ఏసీపీ హెచ్చరిక రాంనూర్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం మెట్రిక్ టన్నులు టమాటా రావడంతో కనిష్ట ధర పలికింది కార్పొరేట్ల లాభాల కోసమే కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి బ్యాట్ ఈసీ మెంబర్‌గా పుల్లూరి సుధాకర్ ఏకగ్రీవ ఎన్నిక పది దొంగ బైక్‌లు పట్టివేత... కిలాడీ దొంగ అరెస్ట్.. తాత్కాలిక కండక్టర్, డ్రైవర్ల నియామకం ఉదయం 9గంటలు అయిన తెరుచుకొని ఆసుపత్రి తలుపు శ్రీ శ్రీ అది గురువు శంకరాచార్యులు జయంతి ప్రత్యేక పూజలు.. చల్లూరు క్రషర్ విషయంలో బీర్ల అయిలయ్యకు సంబంధం లేదు
www.ntodaynews.com

గ్రామాల అభివృద్ధే లక్ష్యం: రఘునాథ్

తెలంగాణ
/ మంచిర్యాల / లక్సెట్టిపేట
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
20 Apr, 2026 - 11:28 AM
113 వీక్షణలు

​గ్రామాల అభివృద్ధి బిజెపితోనే సాధ్యం: రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్

​బిజెపితోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ అన్నారు. లక్సెట్టిపేట మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో దీర్ఘకాలంగా ఉన్న తాగునీటి సమస్య పరిష్కారానికి గతంలో ఇచ్చిన హామీ మేరకు, సోమవారం ఆయన స్వయంగా రెండు బోర్‌వెల్ మోటార్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు తమ పార్టీ ఎల్లప్పుడూ ప్రాధాన్యతనిస్తుందని మరియు నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సూరమల్లా సౌజన్య-రాజయ్య, పార్టీ నాయకులు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు