BREAKING
తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక డీఈఓ ను సస్పెండ్ చేయాలి. ఏఎస్ఐ రమేష్ నడుపుతున్న కారు ఢీకొని యువకుడు మృతి అతివేగంగా వెళ్తు బోల్తా పడిన కారు ప్రజా సమస్యల పరిష్కారానికి 'వేదిక', న్యాయం కోసం కలెక్టరేట్‌కు వచ్చి పురుగుల మందు తాగిన యువతి.. గుంటూరులో కలకలం అవినీతి అధికారి.. రూ.6 వేల జీతంతో మొదలై కోటీశ్వరుడిగా! ఉమాపాక వేంకన్న ఆలయంలో దొంగతనం.... 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక డీఈఓ ను సస్పెండ్ చేయాలి. ఏఎస్ఐ రమేష్ నడుపుతున్న కారు ఢీకొని యువకుడు మృతి అతివేగంగా వెళ్తు బోల్తా పడిన కారు ప్రజా సమస్యల పరిష్కారానికి 'వేదిక', న్యాయం కోసం కలెక్టరేట్‌కు వచ్చి పురుగుల మందు తాగిన యువతి.. గుంటూరులో కలకలం అవినీతి అధికారి.. రూ.6 వేల జీతంతో మొదలై కోటీశ్వరుడిగా! ఉమాపాక వేంకన్న ఆలయంలో దొంగతనం.... 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం!
www.ntodaynews.com

గుడ్ల లారీ అడ్డంకి–నార్కెట్‌పల్లి హైవేపై బోల్తా పడిన సంఘటన

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Jun, 2026 - 02:47 PM
11 వీక్షణలు

పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం సంతగుడిపాడు కిట్టమ్మకుంట వద్ద హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా సింగరాయకొండకు వెళ్తున్న కోడిగుడ్ల లారీ అదుపుతప్పి బోల్తా పడింది.

సుమారు రూ.43 లక్షల విలువైన 53 వేల కోడిగుడ్ల ట్రేలు ఈ లారీలో ఉన్నాయని సమాచారం. ప్రమాదంలో దాదాపు 27 వేల ట్రేలు ధ్వంసమయ్యాయి. లారీ బోల్తా పడటంతో కోడిగుడ్ల ట్రేలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. మిగిలిన ట్రేలను స్థానికులు వెంటనే సేకరించారు.

పోలీసుల ప్రకారం, డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమై ఉండవచ్చు. ప్రమాదంలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటన కారణంగా హైవేపై కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.