BREAKING
ఉపాధి హామీ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ.. కుప్పంలో టీడీపీ SIR కార్యక్రమం నిర్వహణ శ్రీశైలం మల్లన్న స్వామికి వెండి నాగాభరణం సమర్పణ శ్రీశైలంలో వీరశైవ ఆగమ పాఠశాల ప్రవేశ పరీక్ష నిర్వహణ శ్రీశైలంలో కొనసాగుతున్న యోగా శిక్షణా కార్యక్రమాలు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగ నాయకుడి వాలీమా వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి పట్టణంలో వాహనాల తనిఖీలు నిర్వహించిన అర్బన్ ఎస్ఐ హజరత్తయ్య నియోజకవర్గ ఆర్థికాభివృద్ధికి ఆటోనగర్ కేంద్రబిందువు కావాలి : ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పెరిగిన ధరలపై చిలకలూరిపేటలో ప్రజాసంఘాల ధర్నా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక ఉపాధి హామీ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ.. కుప్పంలో టీడీపీ SIR కార్యక్రమం నిర్వహణ శ్రీశైలం మల్లన్న స్వామికి వెండి నాగాభరణం సమర్పణ శ్రీశైలంలో వీరశైవ ఆగమ పాఠశాల ప్రవేశ పరీక్ష నిర్వహణ శ్రీశైలంలో కొనసాగుతున్న యోగా శిక్షణా కార్యక్రమాలు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగ నాయకుడి వాలీమా వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి పట్టణంలో వాహనాల తనిఖీలు నిర్వహించిన అర్బన్ ఎస్ఐ హజరత్తయ్య నియోజకవర్గ ఆర్థికాభివృద్ధికి ఆటోనగర్ కేంద్రబిందువు కావాలి : ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పెరిగిన ధరలపై చిలకలూరిపేటలో ప్రజాసంఘాల ధర్నా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక
www.ntodaynews.com

గుంటూరు ఆసుపత్రి నుంచి పరారైన మోస్ట్ వాంటెడ్ నిందితుడు భీముడు అరెస్ట్

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Jun, 2026 - 04:39 PM
39 వీక్షణలు

గుంటూరు ప్రభుత్వాసుపత్రి నుంచి పోలీసులను మోసం చేసి పరారైన మోస్ట్ వాంటెడ్ నిందితుడు భీముడు అలియాస్ అజిత్ కుమార్‌ను పోలీసులు తమిళనాడులో అరెస్ట్ చేశారు. గత నెల 28న ఆసుపత్రి నుంచి తప్పించుకుని పారిపోయిన అతడి కోసం ఆంధ్రప్రదేశ్‌తో పాటు నాలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక బృందాలు విస్తృతంగా గాలింపు చేపట్టాయి.

ఓఎల్ఎక్స్ వేదికగా భారీ మోసాలకు పాల్పడి అనేక మందిని మభ్యపెట్టిన కేసుల్లో భీముడు నిందితుడిగా ఉన్నాడు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అమాయక ప్రజలను మోసం చేయడంలో అతడు నైపుణ్యం సంపాదించుకున్నట్లు పోలీసులు తెలిపారు.

తమిళనాడులో అతడి ఆచూకీ గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకుని గుంటూరుకు తరలిస్తున్నారు. భీముడు అరెస్టుతో అతడు పాల్పడిన మరిన్ని మోసాల వివరాలు, ఇతర సహచరుల పాత్ర కూడా వెలుగులోకి వచ్చే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు