ఘనంగా వన మహోత్సవ కార్యక్రమమం
ఘనంగా వన మహోత్సవ కార్యక్రమమం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి - సర్పంచ్ శ్రీమతి భానుశ్రీ భిక్షం ఉరుమడ్ల
నల్గొండ. జిల్లా. చిట్యాల. మండలం. ఊరుమడ్ల గ్రామం.
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి - సర్పంచ్ భానుశ్రీ భిక్షం మంగళవారం ఉరుమడ్ల గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వన మహోత్సవ కార్యక్రమాన్ని మొక్కను నాటి ప్రారంభించిన సాగర్ల భానుశ్రీ భిక్షం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరారు.విద్యార్థులు పర్యావరణo పై అవగాహన పెంచుకోవాలని ,చెట్లను రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయని మానవవాలి మనుగడకు చెట్లు ప్రదానమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్,బీట్ ఆఫీసర్లు,పాఠశాలల ప్రధానోపాధ్యాయులు,పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు,ఫీల్డ్ అసిస్టెంట్ ,ఉపాధి హామీ మేట్లు,గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.