BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

ఘనంగా వన మహోత్సవ కార్యక్రమమం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
Reporter
Boya Swamy Chityala Mandal
25 Aug, 2026 - 01:51 PM
36 వీక్షణలు

ఘనంగా వన మహోత్సవ కార్యక్రమమం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి - సర్పంచ్ శ్రీమతి భానుశ్రీ భిక్షం ఉరుమడ్ల 

నల్గొండ. జిల్లా. చిట్యాల. మండలం. ఊరుమడ్ల గ్రామం.

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి - సర్పంచ్ భానుశ్రీ భిక్షం మంగళవారం ఉరుమడ్ల గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వన మహోత్సవ కార్యక్రమాన్ని మొక్కను నాటి ప్రారంభించిన సాగర్ల భానుశ్రీ భిక్షం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరారు.విద్యార్థులు పర్యావరణo పై అవగాహన పెంచుకోవాలని ,చెట్లను రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయని మానవవాలి మనుగడకు చెట్లు ప్రదానమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్,బీట్ ఆఫీసర్లు,పాఠశాలల ప్రధానోపాధ్యాయులు,పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు,ఫీల్డ్ అసిస్టెంట్ ,ఉపాధి హామీ మేట్లు,గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.