BREAKING
టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు
www.ntodaynews.com

చిట్యాల–మునుగోడు మధ్య బస్సు సర్వీసును పునరుద్ధరించాలి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
Reporter
Boya Swamy Chityala Mandal
25 Aug, 2026 - 11:51 AM
8 వీక్షణలు

చిట్యాల–మునుగోడు మధ్య బస్సు సర్వీసును పునరుద్ధరించాలి

నల్గొండ. జిల్లా  చిట్యాల. మండలం

చిట్యాల–మునుగోడు మధ్య బస్సు సర్వీసును పునరుద్ధరించాలి

చిట్యాల: చిట్యాల నుంచి మునుగోడుకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం గతంలో అందుబాటులో ఉన్న బస్సు సర్వీసును తిరిగి పునరుద్ధరించాలని గ్రామ యువజన నాయకుడు జన్నపాల రాము డిమాండ్ చేశారు.

చిట్యాల–మునుగోడు రహదారిపై ప్రతిరోజూ విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, వ్యాపారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగిస్తున్నారు. ప్రస్తుతం ఈ మార్గంలో సరైన బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని చిట్యాల–మునుగోడు మధ్య కనీసం ఒక బస్సు సర్వీసును వెంటనే పునరుద్ధరించాలని సంబంధిత ఆర్టీసీ అధికారులు, ప్రజాప్రతినిధులను జన్నపాల రాము కోరారు.

ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించడం కోసం ఈ సమస్యపై అధికారులు తక్షణమే స్పందించి బస్సు సర్వీసును పునరుద్ధరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


డిమాండ్ చేసిన వారు:

జన్నపాల రాము

గ్రామ యువజన నాయకులు