BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

వేరుశనగ, ఉలవపొట్టు గడ్డివాములు దగ్ధం

తెలంగాణ
22 Jan, 2026 - 09:12 AM
191 వీక్షణలు
  వేరుశనగ, ఉలవపొట్టు గడ్డివాములు దగ్ధం NTODAY NEWS: అమడగూరు మండల రిపోర్టర్: రామాంజనేయులు అమడగూరు, మండల పరిధిలోని గాజులపల్లి సమీపంలో ఉన్న మాతృశ్రీ వృద్ధాశ్రమం వద్ద వేరుశనగ, ఉలవపొట్టు గడ్డివాములు దగ్ధమయ్యాయి. రైతులు తెలిపిన వివరాల ప్రకారం, కొలిమిరాళ్లపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్‌కు చెందిన మూడు ఉలవపొట్టు గడ్డివాములు, అలాగే గాజులపల్లి గ్రామానికి చెందిన శ్రీరాములు‌కు చెందిన ఒక ట్రాక్టర్ వేరుశనగ గడ్డి వాములు కాలిపోయాయి. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటించడంతో ఈ ఘటన జరిగినట్లు రైతులు వాపోయారు. పశువుల మేత కోసం నిల్వ చేసుకున్న గడ్డివాములు పూర్తిగా కాలిపోవడంతో పశువులకు మేత లేకుండా పోయిందని తెలిపారు. ఈ ఘటనలో సుమారు రూ. 50,000 వరకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. రోడ్డు పక్కన కొందరు నిర్లక్ష్యంగా నిప్పు పెట్టడం వల్ల పశువుల మేతతో పాటు వ్యవసాయ పొలాల సమీపంలో ఉన్న విలువైన సామాగ్రి కూడా కాలిపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. #PutaparthiConstituency #FarmersLoss #FireAccident #AgricultureNews #FodderLoss #RuralIssues #FarmerProblems #CropDamage Follow us on Website Facebook Instagram YouTube