BREAKING
గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి: పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత నయరా ఎనర్జీ గుడ్ న్యూస్.. పెట్రోల్‌పై ₹5, డీజిల్‌పై ₹3 ధర తగ్గింపు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ సెక్రటరీ కె. కన్నబాబు ఆధార్ కార్డుతో రూ.3 లక్షల లోన్ అంటూ ప్రచారం. 'సర్' విధివిధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.. ప్రతి ఓటుపై నిఘా అవసరం: ప్రత్తిపాటి అనంతసాగరంలో SIR ప్రక్రియ మందగమనం.. 14 రోజులు గడువు, 20% నమోదు మాత్రమే శ్రీశైల దేవస్థానంలో పదవీ విరమణ చేసిన ఏడుగురు ఉద్యోగులకు ఘన సత్కారం గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి: పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత నయరా ఎనర్జీ గుడ్ న్యూస్.. పెట్రోల్‌పై ₹5, డీజిల్‌పై ₹3 ధర తగ్గింపు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ సెక్రటరీ కె. కన్నబాబు ఆధార్ కార్డుతో రూ.3 లక్షల లోన్ అంటూ ప్రచారం. 'సర్' విధివిధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.. ప్రతి ఓటుపై నిఘా అవసరం: ప్రత్తిపాటి అనంతసాగరంలో SIR ప్రక్రియ మందగమనం.. 14 రోజులు గడువు, 20% నమోదు మాత్రమే శ్రీశైల దేవస్థానంలో పదవీ విరమణ చేసిన ఏడుగురు ఉద్యోగులకు ఘన సత్కారం
www.ntodaynews.com

హార్టికల్చర్ అధికారి నరేంద్ర కుమార్‌కు ఘన సన్మానం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 May, 2026 - 09:12 PM
158 వీక్షణలు

హార్టికల్చర్ అధికారి నరేంద్ర కుమార్‌కు ఘన సన్మానం

విస్సన్నపేట మండలం తాతకుంట్ల గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద హార్టికల్చర్ అధికారి బి. నరేంద్ర కుమార్ పదోన్నతిపై అడ్డతీగల ప్రాంతానికి బదిలీ అవుతున్న సందర్భంగా గ్రామ నాయకులు ఘనంగా సన్మానించారు. తాతకుంట్ల గ్రామానికి ఆయన అందించిన సేవలను గుర్తుచేసుకుంటూ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ కూటమి సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ ఎన్టీ వెంకటేశ్వరరావు, పీఏసీఎస్ అధ్యక్షులు వీరమాచినేని కృష్ణప్రసాద్, జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు కోలేటి రంగారావు, గ్రామ పార్టీ అధ్యక్షులు పులపాక శ్రీనివాసరావు, మండల పార్టీ ఉపాధ్యక్షులు మేడా రాజశేఖర్, నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షులు బాణవతు రాంబాబు (చాంప్ల బ్రదర్), మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ పైజుల్లా షరీఫ్ పాల్గొన్నారు.

అలాగే తెలుగు యువత నాయకులు గంటా రాజేష్, మండల బీసీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి కావిటి శ్రీనివాసరావు, నల్లచెరువు నీటిసంఘం అధ్యక్షులు దమ్ములపాటి శివరామకృష్ణ, బూత్ కన్వీనర్లు కొక్కెరగడ్డ సోమరాజు, చీపి శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు వీరమాచినేని శ్రీనివాస్, జాలిపర్తి సాంబశివరావు, భీమారావు, శ్రీనివాసరావు, మేడసాని శ్రీనివాసరావు, కనపర్తి పోతయ్య, పాలకేంద్రం అధ్యక్షులు మంచన కేశవరావు, వెంకటప్పయ్య, మాధవరావు, మొలుగుమాటి దావీదు, కొక్కెరగడ్డ శ్రీనివాసరావు, సాలి వెంకటేశ్వరరావు, ప్రొద్దుటూరి రమేష్, గద్దల రాము, అల్లడి కృష్ణ, షేక్ మక్బూల్, వడ్లమూడి నాగేశ్వరరావు, గ్రామ వ్యవసాయ అధికారి మంగమ్మ తదితరులు హాజరయ్యారు.