www.ntodaynews.com
హైదరాబాద్కు తిరుగు ప్రయాణమైన సీఎం రేవంత్ రెడ్డి
అంతర్జాతీయం
హైదరాబాద్కు తిరుగు ప్రయాణమైన సీఎం రేవంత్ రెడ్డి
లండన్ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వదేశానికి తిరుగు ప్రయాణమయ్యారు. లండన్ నుంచి బయలుదేరిన ఆయన రేపు ఉదయం 6 గంటలకు హైదరాబాద్ చేరుకోనున్నారు.
పర్యటనలో భాగంగా పలు సమావేశాలు, కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి సంబంధించిన పెట్టుబడులు, అభివృద్ధి అంశాలపై చర్చలు జరిపినట్లు సమాచారం. హైదరాబాద్ చేరుకున్న అనంతరం ఆయన రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది.