BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

హనుమకొండ జిల్లాలో విషాదం.. విద్యుత్ షాక్‌తో నవ వరుడు, తండ్రి మృతి

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Jul, 2026 - 06:32 PM
69 వీక్షణలు

హనుమకొండ జిల్లా భీమారంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంటి అలంకరణ కోసం ఏర్పాటు చేసిన లైటింగ్‌ను పరిశీలిస్తున్న సమయంలో విద్యుత్ షాక్‌కు గురై తండ్రి, కుమారుడు మృతి చెందారు.

వివరాల ప్రకారం, ఇంటి వద్ద ఏర్పాటు చేసిన అలంకరణ లైటింగ్ వైర్లను తాకడంతో సాంబయ్య (62) విద్యుదాఘాతానికి గురయ్యారు. తండ్రిని కాపాడేందుకు ప్రయత్నించిన కుమారుడు శరత్ (32) కూడా విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

మృతుడు శరత్ ఇటీవలే, జూన్ 24న వివాహం చేసుకున్నాడు. ఆయన హైదరాబాద్‌లో చార్టర్డ్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం.

పెళ్లి వేడుకలు ముగిసిన కొద్ది రోజులకే తండ్రి, కుమారుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.