BREAKING
పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత నయరా ఎనర్జీ గుడ్ న్యూస్.. పెట్రోల్‌పై ₹5, డీజిల్‌పై ₹3 ధర తగ్గింపు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ సెక్రటరీ కె. కన్నబాబు ఆధార్ కార్డుతో రూ.3 లక్షల లోన్ అంటూ ప్రచారం. 'సర్' విధివిధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.. ప్రతి ఓటుపై నిఘా అవసరం: ప్రత్తిపాటి అనంతసాగరంలో SIR ప్రక్రియ మందగమనం.. 14 రోజులు గడువు, 20% నమోదు మాత్రమే శ్రీశైల దేవస్థానంలో పదవీ విరమణ చేసిన ఏడుగురు ఉద్యోగులకు ఘన సత్కారం వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత నయరా ఎనర్జీ గుడ్ న్యూస్.. పెట్రోల్‌పై ₹5, డీజిల్‌పై ₹3 ధర తగ్గింపు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ సెక్రటరీ కె. కన్నబాబు ఆధార్ కార్డుతో రూ.3 లక్షల లోన్ అంటూ ప్రచారం. 'సర్' విధివిధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.. ప్రతి ఓటుపై నిఘా అవసరం: ప్రత్తిపాటి అనంతసాగరంలో SIR ప్రక్రియ మందగమనం.. 14 రోజులు గడువు, 20% నమోదు మాత్రమే శ్రీశైల దేవస్థానంలో పదవీ విరమణ చేసిన ఏడుగురు ఉద్యోగులకు ఘన సత్కారం వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
www.ntodaynews.com

టీడీపీ గద్దె ధ్వంసం: అధికారుల నిర్లక్ష్యం.. కార్యకర్తలు లేరని పట్టించుకోని అధికారులు..

తెలంగాణ
/ నిజామాబాద్ / ఆర్మూర్
Reporter
Ramu jaju డొంకేశ్వర్ మండల ప్రతినిధి
01 Jul, 2026 - 07:46 PM
0 వీక్షణలు

డొంకేశ్వర్ (అన్నారం): డొంకేశ్వర్ మండలం అన్నారం గ్రామంలో గుర్తుతెలియని దుండగులు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జెండా గద్దెను కూల్చివేశారు. గ్రామంలో ప్రశ్నించేందుకు యాక్టివ్ కార్యకర్తలు ఎవరూ లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని, అధికారులు ఈ ఘటనను పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటన జరిగి రోజులు గడుస్తున్నా పోలీసులు, రెవెన్యూ సిబ్బంది స్పందించకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి దుండగులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు..గ్రామ నడిబొడ్డున ఉన్న పసుపు జెండా గద్దెను కొందరు అసాంఘిక శక్తులు ఉద్దేశపూర్వకంగానే కూల్చివేశారనీ.. గ్రామంలో ఉన్న రాజకీయ ప్రశాంతతను దెబ్బతీసేందుకు కొందరు కావాలనే ఈ చర్యకు ఒడిగట్టారని స్థానికులు ఆరోపిస్తున్నారు..

"కార్యకర్తలు లేకపోతే చట్టం తన పని తాను చేయదా?" అంటూ గ్రామస్తులు అధికారుల అలసత్వాన్ని నిలదీస్తున్నారు. ఇలాంటి సంఘటనలను చూసీచూడనట్లు వదిలేస్తే భవిష్యత్తులో అల్లరి మూకలు మరిన్ని దాడులకు తెగబడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, అన్నారంలో ధ్వంసమైన గద్దెను పరిశీలించి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు