ఐజేయు జాతీయ ప్లీనరీ బ్రోచర్లను ఆవిష్కరణ
NTODAY NEWS: విజయవాడ
ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయు) జాతీయ ప్లీనరీ బ్రోచర్లను ఆవిష్కరించిన సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్. ఫిబ్రవరి మొదటి వారంలో విజయవాడలో మూడు రోజులపాటు జరగనున్న ఐజె యు జాతీయ ప్లీనరీ. ఐజేయు 11 వ ప్లీనరీ రిసెప్షన్ కమిటీ చీప్ ప్యాట్రన్ గా ఎంపీ కేశినేని శివనాథ్ , రిసెప్షన్ కమిటీ చైర్మన్ గా ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యలపై చర్చించి తీర్మానాలు చేయనున్న ఐజేయు. జాతీయ ప్లీనరీ విజయవంతం కావాలని ఆకాంక్షించిన మంత్రి పార్థసారథి, ఎంపీ కేశినేని శివనాథ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్, ఐజేయు జాతీయ సెక్రెటరీ జనరల్ డి సోమ సుందర్, ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు ఐ వి సుబ్బారావు,ప్రధాన కార్యదర్శి కంచల జయరాజ్ , టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి బొప్పన భవకుమార్,
Follow us on
Website
Facebook
Instagram
YouTube