BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 08 December 2025, 08:37 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ఐజేయు జాతీయ ప్లీనరీ బ్రోచర్లను ఆవిష్కరణ

తెలంగాణ
08 Dec, 2025 - 08:37 AM
388 వీక్షణలు

ఐజేయు జాతీయ ప్లీనరీ బ్రోచర్లను ఆవిష్కరణ

NTODAY NEWS: విజ‌య‌వాడ  ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయు) జాతీయ ప్లీనరీ బ్రోచర్లను ఆవిష్కరించిన సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, విజయవాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్.  ఫిబ్ర‌వ‌రి మొదటి వారంలో విజయవాడలో మూడు రోజులపాటు జరగనున్న ఐజె యు జాతీయ ప్లీనరీ. ఐజేయు 11 వ ప్లీనరీ రిసెప్షన్ కమిటీ చీప్ ప్యాట్రన్ గా ఎంపీ కేశినేని శివ‌నాథ్ , రిసెప్షన్ కమిటీ చైర్మన్ గా ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ చైర్మన్ ఆల‌పాటి సురేష్ కుమార్. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యలపై చర్చించి తీర్మానాలు చేయనున్న ఐజేయు. జాతీయ ప్లీనరీ విజయవంతం కావాలని ఆకాంక్షించిన మంత్రి పార్థసారథి, ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ చైర్మన్ ఆల‌పాటి సురేష్ కుమార్, ఐజేయు జాతీయ సెక్రెటరీ జనరల్ డి సోమ సుందర్, ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు ఐ వి సుబ్బారావు,ప్రధాన కార్యదర్శి కంచల జయరాజ్ , టిడిపి రాష్ట్ర కార్య‌నిర్వ‌హ‌క కార్య‌ద‌ర్శి బొప్ప‌న భ‌వ‌కుమార్, Follow us on Website Facebook Instagram YouTube