BREAKING
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి పాలమూరు సమస్యలు.. బహిరంగ లేఖతో జేఏసీ వినతి త్రికోటేశ్వర స్వామి దర్శించుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు కొండపర్వ లో సహజ వ్యవసాయంపై 3 రోజుల ఉచిత శిక్షణ దూపిశెట్టి వారి నూతన వస్త్ర వేడుకలు చిరంజీవి భోగ్యశ్రీని ఆశీర్వదించిన జనసేన యువ నాయకుడు మండలనేని చరణ్‌తేజ చిలకలూరిపేట:స్థానిక పురుషోత్తమ పట్టణంల జీఎస్టీ అప్పిలేట్ ట్రైబ్యునల్ ప్రారంభం నేడు ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం.. నూజివీడులో బుధవారం మంత్రి కొలుసు పార్థసారథి పర్యటన.. ఆదానికి ఎఫ్‌సీఐ సైలో కాంట్రాక్టులు.. దేశ ఆహార భద్రతకు ముప్పు కొండపర్వ వద్ద ప్రమాద ఘంటికలు.. రోడ్డుపై కుప్పకూలిన భారీ వృక్షం కొమ్మలు! ఇంటి పనుల విషయంలో మందలించడంతో యువతి ఆత్మహత్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి పాలమూరు సమస్యలు.. బహిరంగ లేఖతో జేఏసీ వినతి త్రికోటేశ్వర స్వామి దర్శించుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు కొండపర్వ లో సహజ వ్యవసాయంపై 3 రోజుల ఉచిత శిక్షణ దూపిశెట్టి వారి నూతన వస్త్ర వేడుకలు చిరంజీవి భోగ్యశ్రీని ఆశీర్వదించిన జనసేన యువ నాయకుడు మండలనేని చరణ్‌తేజ చిలకలూరిపేట:స్థానిక పురుషోత్తమ పట్టణంల జీఎస్టీ అప్పిలేట్ ట్రైబ్యునల్ ప్రారంభం నేడు ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం.. నూజివీడులో బుధవారం మంత్రి కొలుసు పార్థసారథి పర్యటన.. ఆదానికి ఎఫ్‌సీఐ సైలో కాంట్రాక్టులు.. దేశ ఆహార భద్రతకు ముప్పు కొండపర్వ వద్ద ప్రమాద ఘంటికలు.. రోడ్డుపై కుప్పకూలిన భారీ వృక్షం కొమ్మలు! ఇంటి పనుల విషయంలో మందలించడంతో యువతి ఆత్మహత్య
www.ntodaynews.com

ఇంటి పనుల విషయంలో మందలించడంతో యువతి ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jun, 2026 - 06:26 PM
33 వీక్షణలు

ఇంటి పనుల విషయంలో మందలించడంతో యువతి ఆత్మహత్య

కామవరపుకోట: కామవరపుకోట మండలం ఆడమిల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అలేఖ్య (19) అనే యువతి ఇంటి పనులు సరిగా చేయడం లేదని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, గత నెల 23న అలేఖ్య ఎలుకల మందు సేవించింది. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందింది.

మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.