BREAKING
జనసేన పార్టీ కమిటీలు నేడు సాయంత్రం 5 గంటలకు విడుదల వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జనసేన పార్టీ కమిటీలు నేడు సాయంత్రం 5 గంటలకు విడుదల వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు
www.ntodaynews.com

ఇంటర్ విద్యార్థినులపై ఆదిభట్ల సీఐ దాడి ఆరోపణలు

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jun, 2026 - 07:35 PM
60 వీక్షణలు

రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్‌లోని న్యూ శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదంటూ విద్యార్థులు, విద్యార్థినులు ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా పరిస్థితిని నియంత్రించేందుకు వచ్చిన ఆదిభట్ల సీఐ విద్యార్థులపై దౌర్జన్యంగా వ్యవహరించారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా విద్యార్థినులను తోసివేయడం, నిరసనను బలవంతంగా అణచివేయడానికి ప్రయత్నించారంటూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ ఘటనతో కాలేజీ ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, విద్యార్థులు సీఐ చర్యలను ఖండిస్తూ నినాదాలు చేశారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.