www.ntodaynews.com
గిరిజన నాయకుల పదవీ స్వీకారం
తెలంగాణ
గిరిజన నాయకుల పదవీ స్వీకారం సందర్భంగా వైఎస్ఆర్సీపీ నేతలను కలిసిన ప్రతినిధులు
NTODAY NEWS: అన్నమయ్య జిల్లా, పుంగనూరు ప్రతినిధి రాఘవేంద్ర రాజు
రాష్ట్ర, జిల్లా స్థాయి గిరిజన విభాగ పదవులు స్వీకరించిన సందర్భంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర గిరిజన విభాగం ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాణావత్ మునీంద్ర నాయక్, జిల్లా కార్యదర్శి రాములు నాయక్ పుంగనూరు నియోజకవర్గ నాయకులను కలిశారు.
ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర రీజినల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే Peddireddi Ramachandra Reddy మరియు పెద్దిరెడ్డి వెంకటమిధున్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.
గిరిజన సమస్యల పరిష్కారం, రాబోయే రోజుల్లో గిరిజన విభాగాన్ని బలోపేతం చేసే చర్యలపై చర్చించినట్లు నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ బి. ప్రభాకర్ నాయక్, సర్పంచ్ శ్రీనివాసులు నాయక్, రామయ్య, డాబా శీను నాయక్, వెంకటరమణ నాయక్ (మాజీ సర్పంచ్), వాసు నాయక్, యూత్ ప్రెసిడెంట్ మనోజ్ కుమార్ నాయక్, నరసింహులు నాయక్, రాములు, తులసి నాయక్, బుడ్డన్న నాయక్, శివశంకర్ నాయక్, అంజి నాయక్, శశి నాయక్, మునస్వామి నాయక్, నాగేష్ నాయక్, బాలాజీ నాయక్, నాగరాజ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
#Punganur #YSRCP #PeddireddiRamachandraReddy #TribalWelfare #AnnamayyaDistrict #AndhraPradeshPolitics
Follow us on
Website
Facebook
Instagram
YouTube