BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 23 February 2026, 09:34 am
Posted by : NTODAY NEWS OFFICIAL

కేసీ కెనాల్‌కు సాగునీరు విడుదల

తెలంగాణ
23 Feb, 2026 - 09:34 AM
225 వీక్షణలు
కేసీ కెనాల్‌కు సాగునీరు విడుదల NTODAY NEWS: నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని పగిడ్యాల, జూపాడు బంగ్లా మండలాల కేసీ కెనాల్ ఆయకట్టు రైతుల విన్నపం మేరకు కేసీ కెనాల్‌కు సాగునీరు విడుదలైంది. ముచ్చుమర్రి గ్రామంలో జరిగిన కార్యక్రమం సందర్భంగా రైతులు తమ పంటలకు రెండు తడులు నీరు అందితేనే పంట చేతికివస్తుందని, లేకపోతే ఎండిపోతుందని విన్నవించారు. ఈ విషయాన్ని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారుల ద్వారా పంటల పరిస్థితిపై నివేదికలు సేకరించారు. అనంతరం సోమవారం మల్యాల ఎత్తిపోతల పథకం నుంచి ఒక పంపు, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి మరో పంపు ద్వారా కేసీ కెనాల్‌కు సాగునీరు విడుదల చేయాలని ఆదేశించారు. నీటి కొరత కారణంగా పంటలు ఎండిపోతాయన్న ఆందోళన మధ్య సాగునీరు విడుదల కావడంతో ఆయకట్టు రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు. #Nandyal #KCCanal #Irrigation #Farmers Follow us on Website Facebook Instagram YouTube