BREAKING
విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో పరామర్శ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ద్రావిడ విశ్వవిద్యాలయంలో 29వ వార్షికోత్సవ వేడుకలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో పరామర్శ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ద్రావిడ విశ్వవిద్యాలయంలో 29వ వార్షికోత్సవ వేడుకలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా
www.ntodaynews.com

ఇతరుల పట్ల సేవా భావం కలిగి ఉండాలి

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Apr, 2026 - 07:43 PM
140 వీక్షణలు

ఇతరుల పట్ల సేవా భావం కలిగి ఉండాలి – ఎస్సై వల్లి పద్మ

కామవరపుకోట:తడికలపూడి ఎస్సై శ్రీమతి వల్లి పద్మ మంగళవారం తడికలపూడి పోలీస్ స్టేషన్లో సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు ఎస్సైను శాలువాతో సత్కరించారు.ఎస్సై వల్లి పద్మ మాట్లాడుతూ, "ఇతరుల పట్ల సేవా భావం కలిగి ఉండడం మానవత్వానికి ప్రతిబింబం" అని చెప్పారు. మానవహిత సేవలు, ప్రజల పట్ల సానుభూతి భావనను ప్రదర్శించడం సమాజంలో మార్పు తెచ్చే మార్గం అని ఆమె తెలిపారు. సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, మానవత్వంతో చేసిన సేవలను అభినందిస్తూ, ప్రజలకు, ముఖ్యంగా యువతకు అవగాహన కల్పించే కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ వీరమల్ల మధు, గౌరవ సలహాదారులు టీవీఎస్ రాజు, ఉపాధ్యక్షులు మున్నంగి శ్రీనివాస్, కార్యదర్శి నిజాపరపు దుర్గాప్రసాద్, సౌజన్ సాయి తదితరులు పాల్గొన్నారు.