BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

ఇతరుల పట్ల సేవా భావం కలిగి ఉండాలి

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Apr, 2026 - 07:43 PM
210 వీక్షణలు

ఇతరుల పట్ల సేవా భావం కలిగి ఉండాలి – ఎస్సై వల్లి పద్మ

కామవరపుకోట:తడికలపూడి ఎస్సై శ్రీమతి వల్లి పద్మ మంగళవారం తడికలపూడి పోలీస్ స్టేషన్లో సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు ఎస్సైను శాలువాతో సత్కరించారు.ఎస్సై వల్లి పద్మ మాట్లాడుతూ, "ఇతరుల పట్ల సేవా భావం కలిగి ఉండడం మానవత్వానికి ప్రతిబింబం" అని చెప్పారు. మానవహిత సేవలు, ప్రజల పట్ల సానుభూతి భావనను ప్రదర్శించడం సమాజంలో మార్పు తెచ్చే మార్గం అని ఆమె తెలిపారు. సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, మానవత్వంతో చేసిన సేవలను అభినందిస్తూ, ప్రజలకు, ముఖ్యంగా యువతకు అవగాహన కల్పించే కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ వీరమల్ల మధు, గౌరవ సలహాదారులు టీవీఎస్ రాజు, ఉపాధ్యక్షులు మున్నంగి శ్రీనివాస్, కార్యదర్శి నిజాపరపు దుర్గాప్రసాద్, సౌజన్ సాయి తదితరులు పాల్గొన్నారు.