BREAKING
శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి
www.ntodaynews.com

జగన్మోహన్ రెడ్డి ని కలిసిన కర్నూలు జీజీహెచ్ పారిశుద్ధ్య కార్మికులు

ఆంధ్రప్రదేశ్
/ కర్నూలు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jul, 2026 - 12:24 AM
50 వీక్షణలు

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని కర్నూలు ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి (జీజీహెచ్) పారిశుద్ధ్య కార్మికులు కలిసి తమ సమస్యలను వివరించారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తమను విధుల నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నప్పటికీ కొత్త కాంట్రాక్టర్ వచ్చిన వెంటనే ఉద్యోగాల నుంచి తొలగించారని, ఉన్నపళంగా విధులు కోల్పోవడంతో కుటుంబాలు రోడ్డున పడ్డాయని జగన్ ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు.

వారి సమస్యలను విన్న జగన్, పారిశుద్ధ్య కార్మికులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తమ హక్కుల కోసం పోరాటంలో తోడుగా నిలుస్తానని భరోసా ఇచ్చారు.