BREAKING
మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు
www.ntodaynews.com

జిల్లా కలెక్టర్ ను కలసిన పుంగనూరు జనసేన సీనియర్ నాయకుడు రాయల్ కుమార్...

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
25 Apr, 2026 - 06:35 PM
43 వీక్షణలు

జిల్లా కలెక్టర్ ను కలసిన పుంగనూరు జనసేన సీనియర్ నాయకుడు రాయల్ కుమార్

సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ ని కోరిన జనసేన సీనియర్ నాయకుడు రాయల్ కుమార్...

 పార్టీ యూరప్ కోర్ టీమ్ మరియు పుంగనూరు సీనియర్ నాయకుడు రాయల్ కుమార్ శనివారం మదనపల్లి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ కలవడం జరిగింది. రాయల్ కుమార్ కలెక్టర్ కు పుంగనూరు పట్టణం లో గల సమస్యలగురించి రిప్రెసెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇందులో ముఖ్యంగా సమ్మర్ స్టోరేజ్ స్టంక్ త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని,పుంగనూరు టౌన్ లో బస్ షెల్టర్ నిర్మాణం గురించి ఎన్.ఎస్ పేట లో గల వాకింగ్ ట్రాక్ పునరుద్దరణ ( CC కెమెరా, నైట్ పోలీస్ విజిలెన్స్, స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయాలి అని కోరడం జరిగింది.మరియు చిన్న పిల్లల ఆడుకోవడానికి అట స్థలము కూడ ఏర్పటూ చేయాలాని కోరడం జరిగింది. దీనితో పాటుగా పుంగనూరు టౌన్ లో గల స్క్రాప్ డంపింగ్ యార్డ్ ని తొలగించాలని కోరడం జరిగింది.ఈ విషయం పై స్పందించిన కలెక్టర్ నిశాంత్ కుమార్ వారి ముందే సీసీ మరియు అనుబందిత అధికారులతో మాట్లాడటం జరిగింది .వేసవి దృష్ట్యా ప్రయాణికులకు వెంటనే బస్ షెల్టర్స్ ఏర్పాటు కోసం చర్య తీసుకుంటామని తెలిపారు.మిగిలిన సమస్యలపై త్వరగా దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాయల్ కుమార్ మరియు జనసేన నాయకులు అన్నమల విశ్వనాథ, నానాబాల ఉదయ్, జయకుమార్ (కాలు) తదితరులు పాల్గొన్నారు