BREAKING
పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి
www.ntodaynews.com

​కేటీఆర్‌ను అంకుల్ అని సంబోధించిన ఎంపీ వంశీ.. 50వ జన్మదినం సందర్భంగా బర్త్‌డే ఛాలెంజ్

జాతీయం జాతీయం
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
24 Jul, 2026 - 09:03 PM
52 వీక్షణలు

​కేటీఆర్‌ను అంకుల్ అని సంబోధించిన ఎంపీ వంశీ.. 50వ జన్మదినం సందర్భంగా బర్త్‌డే ఛాలెంజ్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అంకుల్‌కు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ వినూత్న రీతిలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్ 50వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆయనకు ఓ ప్రత్యేకమైన 'బర్త్‌డే ఛాలెంజ్' విసిరారు. పదేళ్ల పాటు మంత్రిగా పనిచేసిన కేటీఆర్ అంకుల్.. తన 50వ జన్మదినాన్ని పురస్కరించుకుని కనీసం 50 మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని కోరారు. ఆ ఛాలెంజ్‌ను స్వీకరించి యువతకు ఉపాధి చూపిస్తే, సమాజానికి ఆయన అందించే ఉత్తమ బహుమతి అదే అవుతుందని ఎంపీ వంశీకృష్ణ పేర్కొన్నారు.

​ఉపాధి కల్పనతో పాటు గత ప్రభుత్వ హయాంలో పేపర్ లీకేజీలు, గ్లోబరీనా సంస్థ వ్యవహారం కారణంగా నష్టపోయిన విద్యార్థులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ పరిణామాల వల్ల తీవ్రంగా నష్టపోయి, ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు తగిన ఆర్థిక సహాయం అందించాలని కేటీఆర్ అంకుల్‌ను కోరారు. ఆయా బాధిత కుటుంబాలకు అండగా నిలవాల్సిన బాధ్యత ఆయనపై ఉందని ఎంపీ వంశీకృష్ణ ఈ సందర్భంగా గుర్తుచేశారు