BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

జలధార, జలభద్రత కార్యక్రమం లో భాగంగా ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
15 Apr, 2026 - 01:55 PM
106 వీక్షణలు

జలధార, జలభద్రత కార్యక్రమం లో భాగంగా ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది 

అన్నమయ్యాజిల్లా, చౌడేపల్లి మండల కార్యాలయాలపైన జిల్లా కలెక్టర్ కి పలు ఫిర్యాదులు వెళ్లడంతో బుధవారం ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది.జిల్లాలోనే అధికంగా చౌడేపల్లి మండలంలో తాగునీటి ట్యాంక్ లు అధికంగా ఉన్నాయని అందులో అధికమొత్తంలో ట్యాంక్ లకు నీరు సరఫరా అయ్యే , ఫీడర్ ఛానెల్స్ పెండింగ్  లో ఉన్నాయని ఫిర్యాదులు వచ్చాయని, అలాగే ప్రభుత్వం చెరువుల సరోవరం అనే కార్యక్రమం చేపట్టిందని చెరువులలో నీటి నిలవను చేసేవిధంగా చర్యలు చేపట్టాలని మండల అధికారులు MRO, MPDO లకు సూచించారు. చెరువులలో నీరు నిల్వ ఉంచడం వలన ఫిషరీ యూనిట్స్ పెంచడంలో ప్రభుత్వం కొత్త ప్రణాళికలు ప్రారంభిస్తుందని, చౌడేపల్లి మండలంలో ప్రజాసమస్యల పరిస్కార వేదిక లో సమస్యల పరిస్కారంలో జాప్యం జరుగుతుందని విచారణ చేస్తున్నామన్నారు. చౌడేపల్లి మండల అధికారులు తహసీల్దార్, MPDO ఇరిగేషన్ అధికారులు, చౌడేపల్లి పోలీస్ అధికారులు, పంచాయతీ అధికారులు పాల్గొన్నారు