BREAKING
జలధార-జలహారతిలో అవకతవకలు చేస్తే సస్పెన్షన్ ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి రేపటి నుంచి వారి సిలిండర్ కనెక్షన్లు కట్? అసలు నిజం ఏంటి? జూన్ 1న ‘ప్రజావాణి’ రద్దు: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ.2,86,342 విలువైన చెక్కుల పంపిణీ ఏపీలో రాష్ట్రంలోని 11 నగరాలకు 750 ఎలక్ట్రిక్ బస్సులు లోకేశ్ ను రాజకీయంగా ఎదుర్కోలేకనే, జగన్ కొత్త కట్టుకథలు : ప్రత్తిపాటి స్థల వివాదంలో ఇరువర్గాలపై కేసు నమోదు ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ సిబ్బందికి ఘన సన్మానం చేసిన పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ బి.కృష్ణారావు సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్‌స్పెక్టర్ ఏసీబీ వలలో.. రూ.9 లక్షల లంచం డిమాండ్ కేసు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ జలధార-జలహారతిలో అవకతవకలు చేస్తే సస్పెన్షన్ ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి రేపటి నుంచి వారి సిలిండర్ కనెక్షన్లు కట్? అసలు నిజం ఏంటి? జూన్ 1న ‘ప్రజావాణి’ రద్దు: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ.2,86,342 విలువైన చెక్కుల పంపిణీ ఏపీలో రాష్ట్రంలోని 11 నగరాలకు 750 ఎలక్ట్రిక్ బస్సులు లోకేశ్ ను రాజకీయంగా ఎదుర్కోలేకనే, జగన్ కొత్త కట్టుకథలు : ప్రత్తిపాటి స్థల వివాదంలో ఇరువర్గాలపై కేసు నమోదు ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ సిబ్బందికి ఘన సన్మానం చేసిన పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ బి.కృష్ణారావు సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్‌స్పెక్టర్ ఏసీబీ వలలో.. రూ.9 లక్షల లంచం డిమాండ్ కేసు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
www.ntodaynews.com

జలధార-జలహారతిలో అవకతవకలు చేస్తే సస్పెన్షన్ ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
31 May, 2026 - 05:25 AM
14 వీక్షణలు

జలధార-జలహారతి కార్యక్రమంలో ఎలాంటి అవకతవకలకు పాల్పడినా సంబంధిత అధికారులపై సస్పెన్షన్ చర్యలు తప్పవని ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి హెచ్చరించారు.

కాల్వలు, చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో కనీసం రెండు అడుగుల మేర పూడికతీత చేపట్టాలని ఆదేశించారు. జలధార-జలహారతి కింద గ్రామాల్లో అర్హత కలిగిన అన్ని పనులను గుర్తించి ప్రతిపాదనలు పంపాలని సూచించారు.

ఇప్పటికే మంజూరైనప్పటికీ ఇంకా ప్రారంభం కాని పనులను వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. జలధార-జలహారతి కార్యక్రమం అమలుపై అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ ఈ మేరకు స్పష్టం చేశారు.

ప్రతి పనిలో పారదర్శకత పాటిస్తూ, నిబంధనల ప్రకారం పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.