BREAKING
పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు సంగారెడ్డి: సింగూర్ ప్రాజెక్ట్.. UPDATE పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు సంగారెడ్డి: సింగూర్ ప్రాజెక్ట్.. UPDATE
Date of Publish : 05 September 2026, 05:22 pm
Posted by : SEETHA KIRAN KUMAR

జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాల ఎన్‌కౌంటర్

జాతీయం జాతీయం
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
05 Sep, 2026 - 05:22 PM
8 వీక్షణలు

ఆపరేషన్‌ అష్దార్‌లో లష్కరే తొయిబా ఉగ్రవాది యాసిర్‌ హతం

జమ్మూకశ్మీర్ | Ntoday News

జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్‌ అష్దార్‌ (Op Ashdar)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. లష్కరే తొయిబాకు చెందిన పాకిస్థానీ ఉగ్రవాది యాసిర్‌ను భద్రతా బలగాలు ఎన్‌కౌంటర్‌లో హతమార్చినట్లు సమాచారం.

ఎయిర్‌ఫోర్స్‌ సిబ్బంది, పౌరులను లక్ష్యంగా చేసుకుని గతంలో జరిగిన పలు ఉగ్రదాడుల్లో యాసిర్‌ కీలకంగా వ్యవహరించినట్లు భద్రతా వర్గాలు పేర్కొన్నాయి. అలాగే పూంచ్‌, బారాముల్లా ప్రాంతాల్లో జరిగిన దాడులతోనూ అతడికి సంబంధం ఉన్నట్లు సమాచారం.

ఎన్‌కౌంటర్‌ అనంతరం అడవుల్లోకి పరారైన ఇతర ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు విస్తృతంగా సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగిస్తున్నాయి. అనుమానాస్పద ప్రాంతాల్లో గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.