BREAKING
పెద్దకాపర్తిలో బచ్చు లుకేందర్ రెడ్డి పదవీ విరమణ వేడుక జనసేన జిల్లా కార్యదర్శి పగడాల రమణ గర్జన మదనపల్లె అమ్మ చెరువు మిట్టపై ఘోర రోడ్డు ప్రమాదం బాధిత కుటుంబాలకు అండగా ప్రభుత్వం నందిపేట్ లో ఘనంగా హిందూ సమ్మేళనం... గొల్లప్రోలు లో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం . ఈనెల 20న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ ప్రజల వద్దకే పాలన.. సమస్యల పరిష్కారానికి మీ గ్రామాల్లోకే వస్తా: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల సభ బీఆర్ఎస్ సభనా లేక జీవన్ రెడ్డి చేరిక సభనా? ఘనంగా బూరుగుగూడెం గ్రామంలో మంత్రి కొలుసు పార్థసారథి జన్మదిన వేడుకలు పెద్దకాపర్తిలో బచ్చు లుకేందర్ రెడ్డి పదవీ విరమణ వేడుక జనసేన జిల్లా కార్యదర్శి పగడాల రమణ గర్జన మదనపల్లె అమ్మ చెరువు మిట్టపై ఘోర రోడ్డు ప్రమాదం బాధిత కుటుంబాలకు అండగా ప్రభుత్వం నందిపేట్ లో ఘనంగా హిందూ సమ్మేళనం... గొల్లప్రోలు లో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం . ఈనెల 20న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ ప్రజల వద్దకే పాలన.. సమస్యల పరిష్కారానికి మీ గ్రామాల్లోకే వస్తా: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల సభ బీఆర్ఎస్ సభనా లేక జీవన్ రెడ్డి చేరిక సభనా? ఘనంగా బూరుగుగూడెం గ్రామంలో మంత్రి కొలుసు పార్థసారథి జన్మదిన వేడుకలు
www.ntodaynews.com

జనసేన జిల్లా కార్యదర్శి పగడాల రమణ గర్జన

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
19 Apr, 2026 - 07:41 AM
2 వీక్షణలు

జనసేన జిల్లా కార్యదర్శి పగడాల రమణ గర్జన

జనసేన పార్టీ కార్యాలయంలో అన్నమయ్య  జిల్లా కార్యదర్శి పగడాల రమణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. శనివారం ఆయన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని ఎన్.డి.ఎ.ఐ యత్వం దేశంలోని 72 కోట్ల మంది మహిళల సాధికారక కోసం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ అడ్డుకోవడం అత్యంత దురదృష్టకరమని పగడాల రమణ ధ్వజమెత్తారు. ఈ దర్య భారతీయ మహిళా లోకాన్ని అవమానించడమేనని, దేశ చరిత్రలో ఇదొక చీకటి రోజుగా

నిలిచిపోతుందని ఆయన మండిపడ్డారు. పగడాల రమణ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంటే, మహిళల అభ్యున్నతిని. చూసి జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. గత 12 ఏళ్లుగా ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ, ఇలాంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో తన గోతిని తానే తవ్వుకుంటోందని హెచ్చరించారు. 2019లోనే జనసేనాని పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ కాహరాదే- దేశ్ కో బరావో అని ఇచ్చిన పిలుపు నేటికీ అక్షర" ఎత్యమని ఆయన గుర్తు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీని రాబోయే రోజుల్లో ప్రజలే తరిమి కొడతారని, భవిష్యత్తులో ఆ పార్టీకి కనీసం డిపాజిట్లు కూడా రావు

మీడియాతో మాట్లాడుతున్న పగడాల రమణ

చక్కవని సగజాల రమణ ఘాటుగా విమర్శించారు. పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా, మహిళా సాధికారత కోసం తాము నిరంతరం శ్రమిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన టౌన్ ఉపాధ్యక్షులు నందు సంబేపల్లి. వండురాయల్, గెనె, శ్రీనివాసులు, జగదీష్, రవికుమార్, కిరణ్ కుమార్, వీర మహిళలు తదితరులు పాల్గొని గాంగ్రెస్ పార్టీ తీరును ముక్తకంఠంతో ఖండించారు.