BREAKING
సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! SIR మ్యాపింగ్‌పై అపోహలు తొలగించాలి గాలివారిగూడెంలో ఘనంగా ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక గ్రామ సభ నరసరావుపేటలో రేషన్ బియ్యం పట్టివేత. రక్త పరీక్షలకు ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి చిలకలూరిపేట మోటార్ వర్కర్స్ దశాబ్దాల కల ఏపీ పీసెట్ ఎగ్జామినర్ గా చిలకలూరిపేటకు చెందిన ప్రవీణ్ నియామకం సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! SIR మ్యాపింగ్‌పై అపోహలు తొలగించాలి గాలివారిగూడెంలో ఘనంగా ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక గ్రామ సభ నరసరావుపేటలో రేషన్ బియ్యం పట్టివేత. రక్త పరీక్షలకు ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి చిలకలూరిపేట మోటార్ వర్కర్స్ దశాబ్దాల కల ఏపీ పీసెట్ ఎగ్జామినర్ గా చిలకలూరిపేటకు చెందిన ప్రవీణ్ నియామకం
www.ntodaynews.com

జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
06 Jun, 2026 - 06:06 PM
9 వీక్షణలు

అమరావతి:

జనసేన పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. గురువారం జరిగిన కూటమి నేతల సమావేశంలో రాజ్యసభ స్థానాల కేటాయింపుపై చర్చించి, జనసేనకు ఒక సీటు, టీడీపీకి మూడు సీట్లు కేటాయించాలని నిర్ణయించారు.

ఈ నేపథ్యంలో జనసేనకు దక్కిన రాజ్యసభ స్థానానికి లింగమనేని రమేష్ పేరును పార్టీ అధ్యక్షుడు Pawan Kalyan అధికారికంగా ప్రకటించారు.

రాజ్యసభ అభ్యర్థి ఎంపికపై కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి అనుగుణంగానే, మొదటి నుంచి వినిపించిన లింగమనేని రమేష్ పేరునే పార్టీ ఖరారు చేసింది. దీంతో ఆయన త్వరలో నామినేషన్ దాఖలు చేయనున్నారు.

కూటమి తరఫున రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తికావడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.