BREAKING
ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం
www.ntodaynews.com

జనసేన ఉమ్మడి కృష్ణా జిల్లా‌ అధికార ప్రతినిధిపై జనసేనలో క్రమశిక్షణ చర్యలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
31 Mar, 2026 - 04:16 PM
131 వీక్షణలు

జనసేన ఉమ్మడి కృష్ణా జిల్లా‌ అధికార ప్రతినిధి మరీదు శివరామకృష్ణ పై జనసేనలో క్రమశిక్షణ చర్యలు

నూజివీడు, మార్చి 31: జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్లూరి సూచనల ప్రకారం పార్టీ నియమాలు, కూటమి ధర్మాన్ని ఉల్లంఘించిన నేపథ్యంలో కొంతమంది వ్యక్తులపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధిగా పేర్కొంటున్న మరీదు శివరామకృష్ణ, అలాగే జనసేన సోషల్ మీడియా కార్యకర్తగా వ్యవహరిస్తున్న ముమ్మలనేని సునీల్ కుమార్ నిర్వహించే ఎటువంటి కార్యక్రమాలు, పత్రికా సమావేశాలు లేదా ఇతర కార్యకలాపాలకు జనసేన పార్టీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అలాగే వారు ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధులుగా వ్యవహరించరాదని పార్టీ కేంద్ర కార్యాలయం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో నూజివీడు నియోజకవర్గంలో జనసేన పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు నియోజకవర్గ సమన్వయకర్త బర్మా ఫణి బాబు ఆధ్వర్యంలో మాత్రమే నిర్వహించాలంటూ ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. పార్టీ శ్రేయస్సు దృష్ట్యా ప్రతి కార్యకర్త క్రమశిక్షణతో వ్యవహరించాలని సూచించారు.