BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

జనసేన ఉమ్మడి కృష్ణా జిల్లా‌ అధికార ప్రతినిధిపై జనసేనలో క్రమశిక్షణ చర్యలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
31 Mar, 2026 - 04:16 PM
200 వీక్షణలు

జనసేన ఉమ్మడి కృష్ణా జిల్లా‌ అధికార ప్రతినిధి మరీదు శివరామకృష్ణ పై జనసేనలో క్రమశిక్షణ చర్యలు

నూజివీడు, మార్చి 31: జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్లూరి సూచనల ప్రకారం పార్టీ నియమాలు, కూటమి ధర్మాన్ని ఉల్లంఘించిన నేపథ్యంలో కొంతమంది వ్యక్తులపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధిగా పేర్కొంటున్న మరీదు శివరామకృష్ణ, అలాగే జనసేన సోషల్ మీడియా కార్యకర్తగా వ్యవహరిస్తున్న ముమ్మలనేని సునీల్ కుమార్ నిర్వహించే ఎటువంటి కార్యక్రమాలు, పత్రికా సమావేశాలు లేదా ఇతర కార్యకలాపాలకు జనసేన పార్టీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అలాగే వారు ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధులుగా వ్యవహరించరాదని పార్టీ కేంద్ర కార్యాలయం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో నూజివీడు నియోజకవర్గంలో జనసేన పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు నియోజకవర్గ సమన్వయకర్త బర్మా ఫణి బాబు ఆధ్వర్యంలో మాత్రమే నిర్వహించాలంటూ ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. పార్టీ శ్రేయస్సు దృష్ట్యా ప్రతి కార్యకర్త క్రమశిక్షణతో వ్యవహరించాలని సూచించారు.