www.ntodaynews.com
ఝాన్సీ రాజేందర్ రెడ్డి కలిసిన ధర్మారపు బిక్షపతి
తెలంగాణ
/
జనగామ
ఝాన్సీ రాజేందర్ రెడ్డి కలిసిన ధర్మారపు బిక్షపతి
తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షురాలు శ్రీమతి ఝాన్సీ రాజేందర్ రెడ్డి వారికి, ధర్మారపు బిక్షపతి తమ ఏకైక పుత్రుడు ధర్మారపు శ్రవణ్ కుమార్ వివాహ మహోత్సవానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను కొడకండ్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్ తో కలిసి మర్యాదపూర్వకంగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ NREGS డైరెక్టర్ అందే యాకయ్య కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జాన్సమ్మని వివాహ మహోత్సవానికి విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరారు.