BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 04 April 2026, 08:44 pm
Posted by : బోధపల్లి వేణు

ఝాన్సీ రాజేందర్ రెడ్డి కలిసిన ధర్మారపు బిక్షపతి

తెలంగాణ
/ జనగామ
Reporter
బోధపల్లి వేణు పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి
04 Apr, 2026 - 08:44 PM
146 వీక్షణలు

ఝాన్సీ రాజేందర్ రెడ్డి కలిసిన ధర్మారపు బిక్షపతి

తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షురాలు  శ్రీమతి ఝాన్సీ రాజేందర్ రెడ్డి  వారికి, ధర్మారపు బిక్షపతి  తమ ఏకైక పుత్రుడు ధర్మారపు శ్రవణ్ కుమార్ వివాహ మహోత్సవానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను కొడకండ్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్ తో కలిసి మర్యాదపూర్వకంగా అందజేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ NREGS డైరెక్టర్ అందే యాకయ్య కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జాన్సమ్మని వివాహ మహోత్సవానికి విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరారు.