BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

మహిళల ఉత్సాహంతో కళకళలాడిన జియాపల్లి

తెలంగాణ
13 Jan, 2026 - 06:02 AM
157 వీక్షణలు

లక్ష్మి నారాయణ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ కార్యక్రమం

మహిళల ఉత్సాహంతో కళకళలాడిన జియాపల్లి NTODAY NEWS:  బీబీనగర్ ప్రతినిధి: బాల్ద. భాస్కర్ కురుమ బీబీనగర్ మండలం జియాపల్లి గ్రామంలో లక్ష్మి నారాయణ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈ పోటీలో పాల్గొన్న మహిళలందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. అనివార్య కారణాల వల్ల ముఖ్య అతిథులుగా హాజరు కావాల్సిన తెలంగాణ రాష్ట్ర నాయకురాలు కుంభం కీర్తి రెడ్డి మరియు బీబీనగర్ మండల మాజీ ఎంపీపీ గోలి ప్రణిత పింగళి రెడ్డి కార్యక్రమానికి ప్రత్యక్షంగా హాజరు కాలేకపోయారు. అయితే వీడియో కాల్ ద్వారా మహిళలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, పోటీలో విజేతలుగా నిలిచిన వారికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారిద్దరికీ నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జియాపల్లి మాజీ ఎంపీటీసీ మన్నే బాలరాజు, మన్నే సుమలత, గ్రామశాఖ అధ్యక్షుడు ఎండీ అన్వార్ బెగ్, 7వ వార్డు సభ్యుడు మన్నే రఘునాకర్, యూత్ అధ్యక్షుడు సాయినాథ్ గౌడ్‌తో పాటు జియాపల్లి గ్రామ యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. #MuggulaCompetition #SankrantiCelebrations #WomenEmpowerment #CulturalTraditions #BBNagar #Jiapalli #LocalNews #NtodayNews Follow us on Website Facebook Instagram YouTube