BREAKING
ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్.
www.ntodaynews.com

కాకినాడ జిల్లాలో ‘గ్రేటర్ ఫ్లెమింగోల’ సందడి

ఆంధ్రప్రదేశ్
/ కాకినాడ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Jun, 2026 - 10:37 AM
18 వీక్షణలు

కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం కోరింగ అభయారణ్యం (Coringa Wildlife Sanctuary) పరిధిలోని హోప్ ఐలాండ్ సముద్ర మొగ వద్ద వలస పక్షులైన గ్రేటర్ ఫ్లెమింగోలు సందడి చేశాయి.

బోటు షికారుకు వెళ్లిన పర్యాటకులకు ఫ్లెమింగోల గుంపు కనిపించడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు. పక్షుల అందాలను ఫోటోలు తీసుకుంటూ ఆ ప్రదేశాన్ని ఆస్వాదించారు.

అభయారణ్యంలో సుమారు 30 నుండి 32 ఫ్లెమింగోల గుంపు గుర్తించినట్లు ఫారెస్ట్ రేంజర్ ఎస్ఎస్ఆర్ వర ప్రసాద్ తెలిపారు. గత ఏడాది కేవలం ఒక ఫ్లెమింగో మాత్రమే కనిపించగా, ఈ ఏడాది జనవరిలో 70 వరకు కనిపించాయని, ప్రస్తుతం 32 పక్షులు రావడం శుభపరిణామమని పేర్కొన్నారు.

కోరింగ అభయారణ్యంలో ఉన్న చిత్తడి నేలలు వలస పక్షులకు అనుకూలంగా ఉండటంతో ఫ్లెమింగోలు సహా ఇతర పక్షి జాతులు కూడా తరలి వస్తున్నాయని అధికారులు తెలిపారు.