BREAKING
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం!
www.ntodaynews.com

కాకినాడ: కలెక్టరేట్ సీనియర్ అసిస్టెంట్‌పై ఏసీబీ షాక్ దాడులు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Jun, 2026 - 02:54 PM
16 వీక్షణలు

కాకినాడలో ఏసీబీ అధికారులు ఘట్టకట్టుగా సోదాలు చేపట్టారు. సీనియర్ అసిస్టెంట్ చోడపురెడ్డి శివకుమార్ అక్రమాస్తుల కేసులో చిక్కుకు పడగా, పెద్ద మొత్తంలో విలువైన ఆస్తులు వెలుగులోకి వచ్చాయి.

ఏసీబీ అధికారులు రూ. 8 కోట్ల పైగా ఆస్తులను గుర్తించారు.

కాకినాడ, కొండాపూర్‌లో విలాసవంతమైన ఫ్లాట్లు బయటపడ్డాయి.

రూ.1.06 కోట్ల విలువైన 700 గ్రాముల బంగారం స్వాధీనం.

టయోటా ఫార్చ్యూనర్, థార్, ఎలక్ట్రిక్ కారు సహా లగ్జరీ వాహనాలు గుర్తింపు పొందాయి.

రూ. 1.20 కోట్ల విలువైన ఖాళీ స్థలం, వ్యవసాయ భూముల వివరాలు వెలిగాయి.

ఖరీదైన మొబైల్, ల్యాప్‌టాప్, 9 లగ్జరీ వాచీలు స్వాధీనం.

బంధువుల ఇళ్లు, కార్యాలయంలోనూ ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.

సోదాలు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో మరిన్ని అక్రమాస్తులు వెలుగులోకి రావచ్చని అధికారులు వెల్లడించారు.

ఏసీబీ దాడులు సీరియస్ ప్రతిపాదనగా, ప్రభుత్వం లోని కరెక్ట్ పాలన పై ప్రశ్నలు రేపుతున్నాయి.