BREAKING
వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీక అల్లూరి సీతారామరాజు – బొండా ఉమా పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖాధికారి ఆధార్ యాప్‌లోనే వివరాలు అప్‌డేట్ వాట్సాప్‌లో ఈ లింక్స్‌పై అస్సలు క్లిక్ చేయొద్దు 32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీక అల్లూరి సీతారామరాజు – బొండా ఉమా పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖాధికారి ఆధార్ యాప్‌లోనే వివరాలు అప్‌డేట్ వాట్సాప్‌లో ఈ లింక్స్‌పై అస్సలు క్లిక్ చేయొద్దు 32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు
www.ntodaynews.com

కాల్చొద్దు భూసారానికి తీవ్ర నష్టం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
17 May, 2026 - 02:36 PM
239 వీక్షణలు

కాల్చొద్దు భూసారానికి తీవ్ర నష్టం : వ్యవసాయ అధికారి గిరిబాబు NTODAY NEWS చిట్యాల 

వరి కోతల తర్వాత పొలాల్లోని కొయ్యలు, గడ్డిని తగలబెట్టడం పర్యావరణానికి, భూసారానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని మండల వ్యవసాయ అధికారి పగిడిమర్రి గిరిబాబు హెచ్చరించారు. రైతులు ఈ చర్యను వెంటనే నిలిపివేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వరి కొయ్యలను కాల్చడం వల్ల మట్టిలోని తేమ ఆవిరైపోతుంది, మిత్రపురుగులు నశిస్తాయి, మరియు మట్టి గట్టిపడి దున్నడం కష్టమవుతుంది. పొగ, బూడిద వల్ల వాతావరణ కాలుష్యం పెరుగుతుంది.

​ప్రత్యామ్నాయాలు: వరి కొయ్యలను చిన్న ముక్కలుగా చేసి, డీకంపోజర్ లేదా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ సాయంతో భూమిలో కలిపి దున్నితే అది సేంద్రియ ఎరువుగా మారుతుంది. అని అన్నారు. వరికోయ్యలను  వీటిని పశువుల మేత, వర్మి కంపోస్ట్, బయోగ్యాస్, పుట్టగొడుగుల (మష్రూమ్) సాగు, పేపర్ మరియు బయో ఇంధన తయారీలో ఉపయోగించవచ్చు.

​వరి కొయ్యలను తగలబెట్టడం చట్టరీత్యా నేరమని, రైతులు ఈ విధానాన్ని మానుకొని భూసారాన్ని రక్షించుకోవాలని ఆయన కోరారు.