BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి – 100% జీతం చెల్లించాలి...

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
26 Aug, 2026 - 08:46 AM
5 వీక్షణలు

కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి – 100% జీతం చెల్లించాలి...

అన్నమయ్య జిల్లా.

పుంగనూరు.

కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాము.

మా ప్రధాన డిమాండ్లు:

1. ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలి.

2. కాంట్రాక్ట్ ఉద్యోగులకు 100% జీతం/సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి.

3. విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ప్రభుత్వం తగిన ఎక్స్‌గ్రేషియా మరియు ఇతర సహాయాన్ని అందించాలి.

4. ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, సముచిత వేతనం, సంక్షేమ ప్రయోజనాలు కల్పించాలి.

5. మా న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి, వెంటనే చర్చలు జరిపి పరిష్కారం చూపాలి.

“కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి – ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి!”

“సమాన పనికి సమాన వేతనం – 100% జీతం అమలు చేయాలి!”

“విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాలకు న్యాయం చేయాలి!”

మా హక్కుల సాధన కోసం శాంతియుతంగా, ఐక్యంగా మా పోరాటాన్ని కొనసాగిస్తాము.