www.ntodaynews.com
నకిలీ బంగారం కుదువ పెట్టి నగదు తో ఉడాయించిన కేటుగాళ్లు...
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
నకిలీ బంగారం కుదువ పెట్టి నగదు తో ఉడాయించిన కేటుగాళ్లు...
తిరుపతి.
3 కుదువ దుకాణాల్లో దాదాపు 60 గ్రాముల నకిలీ బంగారం పెట్టి 5,24000 కాజేత .
లక్ష్మీపురం సర్కిల్లో ఉన్న భవాని పాన్ బ్రోకర్, దేవేంద్ర పాన్ బ్రోకర్, ఎల్ ఎస్ నగర్ లో ఉన్న శ్రీవినాయక కుదువ దుకాణాల్లో జరిగిన ఘటన.
అంకిత, భాస్కర్ నాయుడు పేర్లతో ఉన్న ఆధార్ కార్డులు చూపించి నగదు తో పరార్.
హాల్ మార్క్ నమ్మి నగలు తీసుకొని కుదువ ఉంచుకున్న వ్యాపారస్తులు.
ఆలస్యంగా బంగారు నాణ్యత పరీక్షించగా నకిలీదని తేలడంతో కంగుతిన్న కుదువ దుకాణ యజమానులు.
మోసగాళ్ల ఆధార్ కార్డులు సీసీ ఫుటేజ్ తో పోలీసులు ఆశ్రయించిన వ్యాపారస్తులు.
సిసి పోలీసులకు ఫిర్యాదు చేయాలని వ్యాపారస్తులకు సూచించిన తిరుపతి అడ్మిన్ ఏఎస్పి ఆర్ల శ్రీనివాసులు.